కేంద్రం ‘గోబర్ధన్' పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనికి రూ. 23,731 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేస్తారు.
పర్యావరణ పరిరక్షణతోపాటు ఇంధన స్వయం సమృద్ధి దిశగా సిద్దిపేట జిల్లా మరో కీలక అడుగు వేస్తున్నది. ఈ పరిశ్రమ నంగునూరు మండలం నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ.250 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్నది.