సిరిసిల్ల పాడిరైతుల పోరాటంతో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. సుమారు 20 వేల మందికి జీవనాధారమైన అగ్రహారం పాలశీతలీకరణ కేం ద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతు లు భగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వ�
Maha Shivaratri | మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో వేములవాడకు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు. ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో జరిగ
Aghori | వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయం (Rajanna Temple) లోని దర్గాను కూల్చివేస్తానన్న అఘోరీ (Aghori) తన శపథం నెరవేర్చుకోవడంలో విఫలమైంది. ఆలయం వైపు బయలుదేరిన అఘోరీని తంగళ్ళపల్లి మండలం (Thangallapally Mandal) జిల్లెల్ల గ్రామ (Jillella village) శివారులో పోల
Vemulawada | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వసంత పంచమి(Vasantha Panchami) సందర్భంగా భక్తులతో(Devotees) పోటెత్తింది.
వేములవాడలో (Vemulawada) లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని మహాలక్ష్మి వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగని లారీ.. మూలవాగు వంతెనపై డివైడర్లను ఢీకొట
Vemulawada | ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగను(Thief) కాలనీ వాసులు చాకచక్యంగా పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) చోటు చేసుకుంది.
రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయ్యిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు శుద్ధ అబద్ధాలే. పూర్తిస్థాయిలో కాలేదని స్వయానా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్తున్నరు. ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి’ అని బ�
“2014కు ముందు సమైక్యాంధ్ర పాలనలో మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయి.. బల్దియా అంటే తిన్నామా.. తాగినమా.. పోయినమా.. అనే మాదిరిగా ఉండేవి. 2014 తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తె�
రాజన్న ఆలయంలో హుండీలను ప్రతి పది పదిహేను రోజులకోసారి లెక్కిస్తుంటారు. రద్దీ ఎక్కువ ఉన్న సందర్భాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే డిసెంబర్ 4న చివరిసారిగా హుండీలను లెకించారు.
సాన్నిహిత్యంగా మెలుగుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా ఉన్న పలువురి నుంచి ఓ కిలేడీ కోటి దాకా లూటీ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కోరిన భక్తుల కొంగు బంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మ క్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం. వేములవాడ రాజన్నను కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రాంత ప్రజలే కాకుండా, దక్షిణ భారతదేశ ప్రజలంత