VEMULAWADA RAIN | వేములవాడ రూరల్, ఏప్రిల్ 10: అకాల వర్షంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వచ్చే పంట రాత్రి కురిసిన వర్షానికి దెబ్బ తింది. దీంతో రైతన్న కు అప్పులే మిగిలిన పరిస్థితి నెలకొంది. వేములవాడ రూరల్ మండల�
MAMIDIPALLY | కోనరావుపేట, ఏప్రిల్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఇండియాలో ఉన్న వ్యక్తి తన అవసరాల నిమిత్తం సౌదీ నుంచి తెప్పించుకున్న బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తులే కొట్టేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినీ రెడ
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయంలో ఓ కోడె సొమ్మసిల్లిపడిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అద్దె కోడలను అధికారులను నిర్వహిస్తుంటారు. అయితే సోమవారం ఉదయం మొదటి షిఫ్ట్లో ఆలయానికి వ
ఉమ్మడి రాష్ట్రంలో 42ఏండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో ఏ ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. కాంగ్ర�
Vemulawada | వేములవాడ రాజన్నకు భారీ మొత్తంలో బాకీపడి, చెక్బౌన్స్ కేసులు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ పట్ల ఉన్నతాధికారులు ఉదారంగా వ్యవహరించడం, బాకీ వసూలు కాకముందే రూ.5 కోట్ల విలువైన తలనీలాలు అందజేయడం విమర్శలక�
EX MLA Rameshbabu | కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో కోదండ రామస్వామి ఆలయంలో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజే
Sircilla | ఆన్లైన్ సెంటర్ల ఎలక్షన్ గా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురుపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశ
వేములవాడ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. వేములవాడ లోని గాంధీనగర్కు చెందిన మ్యాన పల్లవి (23) చెక్కపల్లి రహదారిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహ
ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన�
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నకు కోడెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడానికి బుధవారం వేకువజామునే పె�
మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకవైపు రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. మరోవైపు అధిక చార్జీలు వసూలుకు ప్రణాళికలు సిద్ధం చేసింద�