Vemulawada | ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని జూన్ 15 నుంచి విస్తరణ పేరుతో మూసివేయనున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవస్థానం ఈవో వినోద్రెడ్డి ఒక ప్రకటనలో తె
ప్రభుత్వం సన్న వడ్లకు అందించే బొనస్ దేవుడెరుగు కానీ సెంటర్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కోనుగోలు చేయక పోతే పురుగుల మందే శరణ్యం అంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిం
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పార్వతి రాజరాజేశ్వరస్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
హనుమాజీపేట వైన్స్ లో శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడి నగదు తో పాటు మద్యం ను ఎత్తుకెళ్లినట్లు వైన్స్ యజమాన్యం పేర్కొంది శుక్రవారం రాత్రి 10 గంటలకు వైన్స్ మూసివేసి ఇంటికెళ్లిన అనంతరం శనివారం ఉదయం వైన్స్ తె�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. రెండోసారి కూడా సాధారణ కాన్పు కాగా, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్
వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొందరు ఒక్కరోజు ఇక్కడే ఉండి మొక్కులు సమర్పిస్తుంటారు. అయితే విడిది చేసే భక్తుల కోసం పట్టణంలో దాదాపు 400క�
పీవోకే, పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై సబ్బండవర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పహల్గాంలో మతం అడిగి 26 మంది ఉసురు తీసిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడ�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు గురువారం ఆందోళన ని�
Aadi Srinivas | గల్ప్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ గుట్టు బట్టబయలైంది. ఏకంగా ప్రభుత్వ విప్, వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఫోన్ చేసి గల్ఫ్కు పంపిస్తామని బ�
Vemulawada man marries Italian woman | వేములవాడకు చెందిన ఒక వ్యక్తి ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. బంధు, మిత్రులతోపాటు స్థానిక రాజకీయ నేతలు ఈ జంటను ఆశీర్వదించారు.
Vemulawada | పరిహారం ఇచ్చాకే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని, పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని పనులను ఆడ్డుకుని భూ నిర్వాసి త కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల�
Pink Army | కథలాపూర్, ఏప్రిల్ 20 : గులాబీ దళం బలమేంటో చూపించే సమయం ఆసన్నమైందని... బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కథలాపూర్ మండల కేంద్రం నుండి కార్యకర్తలు తరలి వెళ్లాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీన�
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం, రాజరాజేశ్వరాలయం మధ్య ఆస్తిపన్ను విషయంలో రగడ నడుస్తున్నది. వేములవాడ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది రాజన్న ఆలయం నుంచి రూ.16 లక్షల గ్రాంట్ ఇచ్చ�