Vemulawada | ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగను(Thief) కాలనీ వాసులు చాకచక్యంగా పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) చోటు చేసుకుంది.
రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయ్యిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు శుద్ధ అబద్ధాలే. పూర్తిస్థాయిలో కాలేదని స్వయానా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్తున్నరు. ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి’ అని బ�
“2014కు ముందు సమైక్యాంధ్ర పాలనలో మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయి.. బల్దియా అంటే తిన్నామా.. తాగినమా.. పోయినమా.. అనే మాదిరిగా ఉండేవి. 2014 తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలందరికీ తె�
రాజన్న ఆలయంలో హుండీలను ప్రతి పది పదిహేను రోజులకోసారి లెక్కిస్తుంటారు. రద్దీ ఎక్కువ ఉన్న సందర్భాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే డిసెంబర్ 4న చివరిసారిగా హుండీలను లెకించారు.
సాన్నిహిత్యంగా మెలుగుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా ఉన్న పలువురి నుంచి ఓ కిలేడీ కోటి దాకా లూటీ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కోరిన భక్తుల కొంగు బంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మ క్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం. వేములవాడ రాజన్నను కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రాంత ప్రజలే కాకుండా, దక్షిణ భారతదేశ ప్రజలంత
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ కోడెలను రైతుల పేరిట తీసుకొచ్చి కబేళాలకు విక్రయించిన ముగ్గురు నిందితులను పోలీసులు మూడు రోజుల విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున
రైతులకు పంపిణీ చేరాజన్న కోడెలసిన స్థితిగతులను తెలుసుకునేందుకు అధికార యంత్రాగం చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు దేవాలయ ఈవో రంగంలోకి దిగారు. పది ఉమ్మడ�
KTR | అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని నిప్పులు చెరిగారు.
Vemulawada | వేములవాడ ఆలయ కోడెల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేసినా ఆలయ అధికారులు తనకు తెలియకుండానే మూడో దశ కోడెల పంపిణీ ఎలా చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్�
Rakesh Reddy | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేములవాడ రాజన్న కోడెలను కబేళాలకు తరలించడంతో, ఇదే అంశంపై మెజారిటీ ప్రజల విశ్వాసాలను కాపాడటం కోసం, రాజన్న కోడెల విశిష్ఠత కాపాడటం కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప
వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పట్టడానికి మితిమీరిన రాజకీయ జోక్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాయకుల అండదండలతోనే కొంతమంది అక్రమార్కులు వాటిని ఇష్టానుసారం తీసుకెళ్లి కబేళాలకు అమ్ముతున్నార�