వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నూలు డిపో పెట్టాలనే డిమాండ్ ఏళ్లుగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఆసాములు, యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. వేములవాడలో గుడి ఉంటే సిరిసిల్లలో �
ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడా విషయాన్నే మరిచిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది కావస్తుండగా, మేనిఫెస్టో అమలును అటకెక్కించింది. అందులో ఒకటి రెండు అమలు చేసినట్టు ఆర్భా�
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణతోపాటు ఆధునిక సౌకర్యాల కల్పనకు రూ.76కోట్లు, మూలవాగు వంతెన నుంచి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రైల్వే భూ నిర్వాసితులు శనివారం ఆందోళనకు దిగారు. పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో నల్ల మాసులు ధరించి నిరసన తెలిపారు.
Harish Rao | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Rajarajeswara Swamy) వారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)మంగళవారం దర్శించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నను దర్శింకుని మొక్కులు తీర్చుకున్నారు.
Karthika Masam | వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మాసం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానమాచరించి తమ ప్రీతికరమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల�
రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం (Karthika Masam) శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్�
వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిని జిల్లా మొత్తానికి విస్తరింపజేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం మత్తులో ఉన్నాడో.. ఆర్థిక అవసరాలకో తెలియదు గానీ.. ఏకంగా కన్నబిడ్డనే విక్రయించాడో తండ్రి. దీంతో ఆ తల్లి బిడ్డ కోసం తల్లడిల్లింది. చివరికి పోలీసుల సాయంతో ఆ చిన్నారి క్షేమంగా తల్లి ఒడికి చేరింది. ఈ ఘటన బు�
వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాల సేకరణ కాం ట్రాక్టర్పై న్యాయ స్థానంలో క్రిమినల్ కేసు న మోదైంది. 2023-25 రెండేండ్లకుగాను తలనీలాల సేకరణకు ఆంధ్రప్రదేశ్లోని హిందూపురానికి చెందిన సుమిత్ ఎంటర్ప్రైజెస్ నిర్�
‘అయ్యా మా ఇండ్లను కూలగొట్టొద్దు.. పడగొట్టకుండా చూడండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గుడి చెరువు వద్ద నివాసితులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విన్నవించారు. ఇటీవల గుడి చ�