ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట బుధవారం వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. గుడిచెరువులో ఏర్పాటు చేసిన ఈ సభకు మహిళలను పెద్దసంఖ్యలో తరలించారు. సీఎం రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, మధ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడకు వచ్చారు. రాజన్న ఆలయ అభివృద్ధికి 76కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా, స్వామివారి ధర్మగుండం వద్ద ఈశాన్య ప్రాంతంలో ఆలయ విస్తరణ అభివృద్ధి పను�
సీఎం రేవంత్ పాల్గొన్న వేములవాడ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 సభ వెలవెలబోయింది. గుడిచెరువులో నిర్వహించిన సభకు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలను పెద్ద ఎత్తున తరలించాయి. రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్�
సీఎం రేవంత్రెడ్డి పర్యటన ప్రతిపక్ష నేతలకు శాపంగా మారింది. నిరసనల భయం, ముఖ్యమంత్రిని ఎక్కడ అడ్డుకుంటారోనన్న అనుమానంతో అర్ధరాత్రి నుంచే నిర్బంధకాండ సా గింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానంగా సిరిసిల్�
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మార్పు కోసం ఆశపడి అధికారం కట్టబెడితే.. గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి, ప్ర�
Revanth Reddy | : సీఎం ( Revanth Reddy) నేడు వేములవాడ పట్టణంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్స సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా బీఆర్ఎస్(BRS leaders), బీజేపీ నేతలు, మాజీ సర్పంచ�
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడ పట్టణంలో సీఎం పర్యటించిన అనంతరం రాజన్నను దర్శించుకుని పూజలు �
వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నూలు డిపో పెట్టాలనే డిమాండ్ ఏళ్లుగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఆసాములు, యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. వేములవాడలో గుడి ఉంటే సిరిసిల్లలో �
ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడా విషయాన్నే మరిచిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది కావస్తుండగా, మేనిఫెస్టో అమలును అటకెక్కించింది. అందులో ఒకటి రెండు అమలు చేసినట్టు ఆర్భా�
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణతోపాటు ఆధునిక సౌకర్యాల కల్పనకు రూ.76కోట్లు, మూలవాగు వంతెన నుంచి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రైల్వే భూ నిర్వాసితులు శనివారం ఆందోళనకు దిగారు. పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో నల్ల మాసులు ధరించి నిరసన తెలిపారు.
Harish Rao | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Rajarajeswara Swamy) వారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)మంగళవారం దర్శించుకున్నారు.