రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు పరీవాహక ప్రాంతంలో బుధవారం అధికారులు సర్వే చేపట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. వేములవాడ పట్టణం మూలవాగుకు పరీవాహక ప్రాంతంగా ఉండగా, గత బీఆర్ఎస్ హయాంలో మొదటి �
వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భద్రపరిచిన రికార్డులకు చెదలు పట్టింది. సబ్రిజిస్ట్రార్ ఈ నెల ఒకటిన బదిలీ కాగా, కరీంనగర్ డీఐజీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ను ప్రభుత్వం ఇన్చార్�
Ponnam Prabhakar | రాష్ట్రంలో అత్యధికంగా భక్తులు వచ్చేది వేములవాడకే. వేద పండితులు, శృంగేరి పీఠా ధిపతులతో చర్చించి త్వరలోనే ఆలయ అభివృద్ధికి పునాదులు వేస్తామని రోడ్డు రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam P
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాలు (ACB Raids) రెండో రోజూ కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఆలయంలో ఆకస్మికంగా దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధ�
ACB | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ(Vemulawada) శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో(Rajanna Temple) అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB )గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు.
శ్రావణమాసం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం వేకువజామునే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాజన్న దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్న
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. ఆరు నెలల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ప్రారంభించార�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల పేరిట మూలవాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటినా రవాణా చేస్తున్నది.
Devotee died | దైవ దర్శనానికి వెళ్లి ఓ భక్తుడు గుండెపోటుతో(Heart attack) మరణించాడు(Devotee died). ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో(Vemulawada) చోటు చేసుకుంది.
సాక్షాత్తు ప్రధానమంత్రి వేములవాడకు వస్తున్నారంటే.. రాజన్న పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు ప్రకటిస్తారని ఆశించామని, కానీ.. ఒక్క హామీ ఇవ్వకుండా.. కేవలం రాజకీయ సభకు హాజరై వెళ్లిపోయారని బీఆర్ఎస్ కరీంనగర�
PM Modi: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోందని, అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం చేసిన వసూళ్లను మించి.. కాంగ్రెస్ సర్కార్ ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా వసూల్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఆరోపి