మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మార్కెట్ కమిటీ చెర్మన్ చెలుకల తిరుపతి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందట హాజరుకాబోతుండగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బుధవారం హైదరాబాద్ తరలి వెళ్లారు.
women Degree College | ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి విద్యను అందిస్తున్నాయని ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభుత్వరంగంలో రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడంతో, విద్యార్థులపై ఫీజుల మో�
రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.
Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వచ్చిన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్ నగర్ (పందికుంట)కు చెందిన సాదం రాజు(32) మృతి చెందాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో అనారోగ్యంతో ఉన్న మరో రెండు కోడెలు శనివారం మృతిచెందినట్టు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి శనివారం ఒక ప్రకటన
వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూ లైన్ లో బారులు తీరారు.
వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే లావణ్య తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని తిప్పాపు రం గోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు మృతిచెందాయని, మరో ఆరు కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి సోమ�
Rajanna Temple | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి.
వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేములవాడ పట్టణవాసులు, భక్తులందరికీ అవగాహన కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించార�
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ మహిళ తాను న్యాయమూర్తి అని చెప్పి ప్రోటోకాల్ దర్శనం, ఆలయ అతిథి మర్యాదలను అధికారుల ద్వారా పొంది చివరికి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో రాజన్న ఆలయ అధికారులు కంగుతి�
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తుల సమర్పించిన కోడెలను (Rajanna Kodelu) పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇప్పటికే ప్�
రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారి విస్తరణ చేయడానికి గత కొంత కాలంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. గత ప్రభుత్వాలు సైతం రహదారి విస్తరణ కోసం పలుమార్లు అంచనాలు వేయడం..