రుద్రంగి మండలకేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేసి భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బిట్ ఆఫీసర్ బ�
ఊర చెరువులో దిగిన ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన ధర్మారం గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. కొనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముడికే లక్ష్మీరాజం (55), కుమ్మం మొండయ్�
Sita Rama Kalyanam | వేములవాడ టౌన్, మార్చి 27: దక్షిణకాశిగా ప్రసిద్ధి చెంది, హరిహరక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణం అత
వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరికలు పంపారు. దీంతో ఆ మెయిల్ను గమనించిన కోర్టు పరిపాలనా అధికా�
IG Chandrasekhar Reddy | దేశ నలుమూలల నుంచి వచ్చే రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈవో రమాదేవి అన్నారు. ఈ నెల 27న జరగనున్న సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయ అధికారులతో ఆమె శుక్రవారం
రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
వేసవి సెలవుల్లో చేపట్టనున్న జనగణ విధులకు సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి అన్నారు. వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం �
వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ బరిలో నిలిచిన విషయం తెలిస�
బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యాముల్ ను వెంటనే బహిష్కరించాలని వేములవాడ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. బ్రాహ్మణుల పట్ల ఎమ్మెల్యే శ్యాముల్ వ్యాఖ్యలను వారు ఖండించి నిర�
విడాకులైన భార్య అక్క తిట్టిందని వాటర్ ట్యాంకు ఎక్కి మూడు గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించిన వ్యవహారం వేములవాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్