హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ మండలం ఎనికేపల్లితోపాటు వేములవాడ, యాదగిరిగుట్ట, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయ సమీపంలో అత్యాధునిక వసతులతో గోశాలలను ఏర్పాటు చేసేందుకు వీలుగా సమగ్ర గోసంరక్షణ విధానాన్ని ర
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
కక్ష సాధింపులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు నోటీసులు పంపించిందని కేటీఆర్ సేన వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు వంశీ రెడ్డి (Cheruku Vamshi Reddy) ఆరోపించారు.
వేమలవాడ రాజన్న ఆలయ పరిధిలో రోడ్డు విస్తరణ పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము విస్తరణకు వ్యతిరేకం కాదని, బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా తమకు పరిహారం చెల్లించి కూల్చివేయాలంటూ వ్యాపారులు చేసిన విన్న
రాష్ట్రంలో బుల్డోజర్లు రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పేరుచెప్పి పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఏదో ఒకచోట కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) అధికారు�
చెత్త కుప్ప ఎత్తమని మాటకు మాట పెరిగి మున్సిపల్ జవాన్ పై దాడి చేసిన సంఘటన ఆదివారం వేముల వారి పట్టణంలో చోటుచేసుకుంది. కోరుట్ల బస్టాండ్ నుండి మల్లారం వెళ్లే రహదారిలో మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై చెత్త కుప్ప
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో సిబ్బంది నియామకానికి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాజన్న ఆలయానికి సంబంధించిన వేములవాడ సమీపంలోని తిప్పాపూర్ గోశాలలో సిబ్బంది నియమాకా�
వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
ఉద్యమ కళాకారుల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి తెలిపారు.
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మార్కెట్ కమిటీ చెర్మన్ చెలుకల తిరుపతి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందట హాజరుకాబోతుండగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బుధవారం హైదరాబాద్ తరలి వెళ్లారు.
women Degree College | ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి విద్యను అందిస్తున్నాయని ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభుత్వరంగంలో రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడంతో, విద్యార్థులపై ఫీజుల మో�
రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.