రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికార�
వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రహదారి జగిత్యాల బస్టాండ్ సమీపంలో రాజన్న సన్నిధికి వచ్చిన భక్తుడి కారు రహదారిలో శనివారం ఇరుక్కుపోయింది. రహదారిలో భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు జరగగా ఇప్పటికే చిన్నప
వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మురికి కాల్వలలో పేరుకు పోయిన చెత్తాచెదారం, రహదారులపై వేస్తున్న చ
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు ఉద్యోగాలకు మంగళవారం నియామక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకానికి కమిటీని నియమిస్తూ జీవోను ఉత్తరాలు జారీ చేశారు.
Yarn Depot in Vemulawada | కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతున్నది. బతుకమ్మ చీరలను బంద్ పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నూలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నది. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో కా�
తమ గ్రామాన్ని అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉన్న వేములవాడ మండలంలో కలపాలని కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం డిమాండ్ చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగిపై విధులకు ఆటంకం కల్పించారని వేములవాడ బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ విలేకరి
తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ను వేములవాడ అనువంశిక అర్చకులు కోరారు. మంగళవారం బొగ్గులకుంటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులత�
తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన బూస గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బాధిత కుటుంబానికి ఆదివారం బాల్యమిత్రులు కలిసి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.
తాటి చెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు కథనం ప్రకారం.. చందుర్తి మండలం మూడపెల్లి గ్రామానికి చెందిన వట్టిమల్ల రవి గురువారం సాయంత్రం తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతు�
చందుర్తి మండలం మర్రిగడ్డ పల్లె దవాఖానాలో మౌలిక వసతులు కరువయ్యాయి. నిత్యం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ అందుబాటులో ఉండే పల్లె దవాఖానాలో నీటి కరువు ఏర్పడింది.