Vemulawada | వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోని శ్రీ పార్వతి అమ్మవారి కోసం సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను తయారు చేశారు. ఈ పట్టు చీరను మంగళవారం నాడు ఆలయ ఇంచార్జి ఈవో రాధాబాయికి �
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సతీమణి శోభ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు దర్
Rajanna Temple | దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వ స్వామి ఆలయానికి తరలివచ్చారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జాము �
రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో (Vemulawada) భక్తుల రద్దీ నెలకొన్నది. శ్రావణమాసం (Sravana Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భారీగా భక్తులు
రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని దౌర్భా గ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొ
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో రైతులు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు రాత్రి అనక యూరియా కోసం పడిగాపులు కాస్తూ కష్టాలు పడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి కూల్చివేతలు రెండోసారి శుక్రవారం చేపట్టారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా 243 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తి�
వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆషాడమాసం సందర్భంగా శుక్రవారం గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఈ సంబురాలు మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్తంగా నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని పదేపదే చెబుతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో మాత్రం కక్షసాధింపు పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధి తిప్పాపూర్లో సోమవారం తెల్లవారుజామునే బుల్డోజర్లు భవనాలను కూల్చేందుకు వచ్చాయి. తిప్పాపూర్ నుంచి వేములవాడకు వెళ్లేందుకు రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్
వేములవాడ (Vemulawada) మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో ఉద్రిక్తత నెలకొన్నది. రోడ్డు నిర్మాణం కోసం భవనాలను కూల్చివేస్తుండటంతో బాధితులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని బుల్డోజర్ల ముందు
నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స�
‘బిడ్డా మంచిగున్నవా..? ఇంటికొస్తవా..?’ అని ఆప్యాయంగా పలుకరించిన ఆ తల్లి అంతలోనే కుప్పకూలింది. వారం క్రితమే సంస్కృత పాఠశాలలో చేరిన కొడుకును చూసేందుకు వచ్చి, ‘మంచిగా చదువుకో బిడ్డా’ అని చెప్పిన ఆ మాతృమూర్తి �
హైకోర్టులో స్టే ఉన్నా భవనాలను కూల్చడం సమంజసమేనా? అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితులు బుధవారం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధాబాయి అన్నారు. రాజన్న ఆలయంలోని గోదాం, స్వామి వారి ప్రసాదాల తయారీ విభాగాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. స్వామివారికి సరుకు�