కాపులంటే అన్నదాతలని, పదిమందికి సాయం చేసేవారని, ఆర్థికంగా ఎదిగిన తర్వాత ప్రతిఒక్కరూ ఇతరులకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్�
తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామమైన ఇనుగుర్తి మండల కేంద్రంలో పర్యటించారు.
తెలంగాణ రాష్ట్రం ఈ నూతన సంవత్సరంలో పాడిపంటలతో తులతూగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఒక ప్రకటనలో కోరా�
గ్రానైట్ పరిశ్రమ.. వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తూ ఉపాధి కల్పిస్తోందని గాయత్రీ గ్రానైట్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం బైపాస్రోడ్డులోని పీవీఆర్ గార్డెన్లో ఆదివా�
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దని నాడు వెన్నుతట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి
మున్నూరుకాపులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో ఆదివారం ఎంకే కన్వెన్షన్ హాల్ను ప్రారంభించి మాట్లాడారు. మాజీ స�
ఎన్నికల్లో బీసీల ఓట్లు అడుగుతారు కానీ.. రాజ్యాధికారంలో సముచిత స్థానం ఎందుకు కల్పించడం లేదంటూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. దేశ జనాభాలో 60శాతానికి పైగా ఓబ
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరుతో జనాలకు అందాల్సిన సేవలు అందకపోవడం, జాప్యం జరగడం చూశాం. కానీ అధికారపార్టీ నేతలు నువ్వా నేనా అనే ధోరణి కారణంగా ప్రజలకు ఎంతటి నష్టం జరుగుతుందో చ�
రాష్ర్టంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు వినతిపత్రం అ�
రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారుడు మోరె భాస్కర్రావు పాత్ర మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో భాస్కర్ మరణవార్త తెలుసుకున్న ఆయన ఢిల్లీ ను�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటుచేసిన ‘ఆటో షో’ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజులపాటు కొనసాగిన వాహనాల ప్రదర్శన, విక్రయాల ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మ�
తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తున్న తీరు ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అ
తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు సజీవంగా నిలుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.మొలకెత్తనివ్వబోమనడానికి కేసీఆర్ మొక్క కాదని, మహా వృక్షమని స్పష్టం చేశారు.