బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూ వాడా ఎల్కతుర్తి బాట పట్టాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావ�
‘ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రండి’ అంటూ కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు. ఈ మేరకు తన భర్త, టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ సహా పార్టీ శ్రేణులతో కలిసి రామవర�
కేసీఆర్ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల�
కోర్టుల వేస్తున్న మొట్టికాయలే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలిచాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎ�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కల్లూరులో శుక్రవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ కల్లూరు మండల ముఖ్య కార్య
ఈ నెల 27వ తేదీ మనకు పండుగ రోజని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఆ రోజున గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం భద్రాద్రి జిల్లాలో �
వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో తాము వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం వారు వ�
మోదీ సర్కారు తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక�
హెచ్సీయూ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వేలం �
హెచ్సీయూ సెగ ఢిల్లీని తాకింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్రెడ్డ
పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ�
తెలంగాణ పల్లెలు తిరిగి పునర్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానిక�
కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి డి.కుమారస్వామితో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం భేటీ అయ్యా రు. పార్లమెంట్లోని కేంద్రమంత్రి చాంబర్లో ఆయన్ని కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేష�