బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నర్సమ్మ(90) భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలోని స్వగ్రామమైన కుర్నవల్లిలో బుధవారం కన్నుముశారు.
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి రేగా నర్సమ్మ (90) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
‘రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్లో మున్నూరుకాపులేరి? స్వాతంత్య్ర వచ్చిన ఈ 75 ఏండ్ల చరిత్రలో మున్నూరుకాపులు లేని క్యాబినెట్ ఈ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడింది..’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచ�
‘సాంస్కృతిక కళాకారిణి సట్ల అంజలి మృతి బాధాకరం. అంజలి చిన్న కుమార్తె మనస్విని ప్రస్తు తం 8వ తరగతి చదువుతున్నది. ఆమె చదువు బాధ్యత నేను తీసుకుంటున్నా’ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నా రు. మండల కేంద్రానికి చ�
హాఫ్ టైపు పామాయిల్ మొక్కలపై ఈనెల 26వ తేదీ నుంచి శాస్త్రవేత్తల బృందం విచారణ చేపట్టనున్నది. ఇందుకోసం ప్రశ్నావళిని కూడా రూపొందించారు. 2016-2022 ఏళ్ల వరకు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్�
బనకచర్ల ప్రాజెక్టు అక్రమం, అన్యాయమని, ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ నిర్దంద్వంగా వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
గ్రామంలో భక్తి భావంతో పాటు అభివృద్ధి కొనసాగితే సమగ్రంగా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో 11 మంది తమ నిండు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక పర్వదినమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వారు వేర్వేరు ప్�
‘ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక డిప్యూటీ స్పీకర్ పదవిని త్యజించి.. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. తెలంగాణను సాధించి నాలుగుకోట్ల ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన ఘనత కేసీఆ�
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30,31 తేదీల్లో అమెరికాలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మున్నూరుకాపు ప్రముఖుల సమావేశం జరిగింది.