బనకచర్ల ప్రాజెక్టు అక్రమం, అన్యాయమని, ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ నిర్దంద్వంగా వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
గ్రామంలో భక్తి భావంతో పాటు అభివృద్ధి కొనసాగితే సమగ్రంగా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో 11 మంది తమ నిండు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక పర్వదినమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వారు వేర్వేరు ప్�
‘ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక డిప్యూటీ స్పీకర్ పదవిని త్యజించి.. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. తెలంగాణను సాధించి నాలుగుకోట్ల ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన ఘనత కేసీఆ�
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30,31 తేదీల్లో అమెరికాలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మున్నూరుకాపు ప్రముఖుల సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర దయాగుణాన్ని, దాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతవాత పడిన నల్లగొండ జిల్లా వాసి మృతదేహాన్ని సొం�
విగ్రహావిష్కరణ అనంతరం సభావేదికపై ఆసీనులైన వెంటనే ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని పిలుపునివ్వడంతో వేదికపై ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహ సభకు హాజరైన ప్రజలు �
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెకలతోపాటుగా కులగణనను కూడా చ�
వరంగల్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పాతికేళ్ల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాధాలు తెలుపుకుంటున్నామ
వరంగల్ సభకు తరలిన ప్రజావాహినిని చూసి కాంగ్రెస్ సర్కారుకు దడపుడుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం 16 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన�