హెచ్సీయూ సెగ ఢిల్లీని తాకింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్రెడ్డ
పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ�
తెలంగాణ పల్లెలు తిరిగి పునర్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానిక�
కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి డి.కుమారస్వామితో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం భేటీ అయ్యా రు. పార్లమెంట్లోని కేంద్రమంత్రి చాంబర్లో ఆయన్ని కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేష�
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డీ కుమారస్వామితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంట్�
రాముడి పేరుతో రాజకీయం చేసే ఎన్డీఏ ప్రభుత్వం.. అదే రాముడు నడయాడిన భద్రాచలం క్షేత్రంతోపాటు, తెలంగాణలోని రైల్వే సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచం�
ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు హైదరాబాద్ బంజార�
తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగులుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చ�
ఢిల్లీలోని రైల్ నిలయంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్కుమార్తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే స్టేషన
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే మహిళలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ శుక్రవారం ఒక ప్రక�
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు గ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మున్నూరుకాపులను గుర్తించి, రెండుసార్లు మంత్రివర్గంలోకి తీసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని మున్నూరుకాపు సంఘం నేతలు తీవ్రఅసం�