రాష్ర్టంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు వినతిపత్రం అ�
రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారుడు మోరె భాస్కర్రావు పాత్ర మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో భాస్కర్ మరణవార్త తెలుసుకున్న ఆయన ఢిల్లీ ను�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటుచేసిన ‘ఆటో షో’ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజులపాటు కొనసాగిన వాహనాల ప్రదర్శన, విక్రయాల ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మ�
తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తున్న తీరు ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అ
తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు సజీవంగా నిలుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.మొలకెత్తనివ్వబోమనడానికి కేసీఆర్ మొక్క కాదని, మహా వృక్షమని స్పష్టం చేశారు.
ఫ్యామిలీ వేడుకను రేవ్ పార్టీగా దుష్ప్రచారం చేస్తూ కేసులు బనాయించడం సరైనది కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ దుష్ప్రచారాలను, తప్పుడు కేసులను ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ కుమార్ సోదరుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకే పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావును మాజీ మంత్రి హరీశ్రావు పరామ
తెలంగాణ వ్యతిరేకి అయిన అభిషేక్ సింఘ్వీకి రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇచ్చారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. క�
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కృషితో టేకుమట్ల-రాయినిగూడెం మధ్య ఫె్లైఓవర్ నిర్మాణానికి కే�
కొత్త నేర చట్టాలను సమీక్షించి సవరణలు తేవాలని, పెండింగ్లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవార�
దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణను రాష్ట్రంగా సాధించి పదేండ్లపాటు కేసీఆర్ అద్భుతంగా పాలించారని, ఒక రకంగా అది తెలంగాణకు స్వర్ణయుగమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.