రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద పడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న �
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో యూపీ మూడో స్థానంలో ఉన్నది. ఈ మేరకు నీతిఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) నివేదిక వెల్లడించింది.
బారాబంకీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కావొస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదర్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల
కశ్మీర్ ఫైల్స్ తెరకెక్కినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా తెరకెక్కాలని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా అయినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా సినిమా అవుతుందంటూ వ్యా
గుడిసె ముందు ఒక్కతే ఆడుకుంటోందా చిన్నారి. తనకేం తెలుసు మృత్యువు ట్రక్కు రూపంలో వచ్చి కబళిస్తుందని? ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో వెలుగు చూసింది. సూరజ్పూర్ ప్రాంతంలో నివశించే ఒక కుటుంబానికి చెందిన 15 �
యూపీలో బీజేపీ బంపర్ విజయం సాధించింది. మొత్తం 400 స్థానాలకు గాను, మిత్ర పక్షాలతో కలిసి 273 స్థానాలను కైవసం చేసుకుంది. వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు. ముఖ్య
ప్రజా తీర్పును తాము శిరసావహిస్తున్నామని సమాజ్వాదీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కంటే ఓట్ల శాతం, సీట్ల శాతాన్ని పెంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఇక..బీజేపీ సీట్ల సంఖ్య త
బీజేపీని వీడి సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారిగా స్పందించారు. గెలిచిన వారందరికీ ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చ�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కంటే కాంగ్రెస్ అత్యంత ఘోరమైన ఓటమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమవడంతో.. ఆ పార్టీపై నమ్మకం పెట్టుకొని రాజక�