కొంతకాలంగా తనతో స్నేహం చేస్తున్న యువతి.. మరో వ్యక్తితో స్నేహం పెంచుకుంటోందని అనుమానం వచ్చిందా వ్యక్తికి. దీంతో ఆ రాత్రి ఆమె ఇంట్లో పడుకుంటానని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర లేచి గొడ్డలితో స్నేహితురా
బరేలీ: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని సితార్గంజ్కు చెందిన 35 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఉత్తమ్నగర్ గురుద్వారాకు వెళ్తుండగా వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొట్టింది.
హర్దోయ్: వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి 15 గంటలపాటు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీ
మనకు ఎవరైనా చిరిగిన నోటు ఇస్తే ఏం చేస్తాం? వేరే నోటివ్వు అంటూ గొడవపడతాం. అలా అడగటమే ఒక డెలివరీ బాయ్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్లో జరిగింది. సచిన్ కశ్యప్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్�
మంత్ర తంత్రాలపై మూఢనమ్మకంతో 18 నెలల పసికందు పీక పిసికి చంపేసిందో మహిళ. ఈ ఘటన యూపీలోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. సరోజ్ దేవి (32) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమేష్ కుమార్ �
బస్తి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) మోతీలాల్ సింగ్ దుర్మర�