Mainpuri | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో (Mainpuri) ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి మెయిన్పురిలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును
చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉ
లక్నో: పోలీస్ స్టేషన్లో పోలీసుపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో జరిగింది. ఓ కేసులో విచారణ కోసం పోలీసు స్టేషన్కు వచ్చిన ఆ వ్యక్తి అక్కడ విధుల్లో ఉన్న పోలీస
ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో దొరికేస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని కొంత మంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో ఒక దొంగతనం జరిగింది. ఇంటికి కన్నం వేసిన దొంగ.. �
సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. మొత్తం 144 మంది జంటలకు మంత్రి ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేయడానికి అంతా సిద్ధమైంది. అలాంటి సమయంలో ఒక వరుడు.. మంచినీళ్లు తాగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతసేపటికీ అత
తన ఆఫీసు గదిలో ఆల్ఖైదా తీవ్రవాది ఒసామా బిన్లాడెన్ ఫొటో పెట్టుకున్న ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఇక్కడి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (డ
తమ జీవితాలను ఒకరితో ఒకరు పంచుకుంటామని, చనిపోయే వరకూ కలిసే ఉంటామని చేసుకునే పెళ్లిళ్లు.. చిన్న చిన్న కారణాలతోనే ఆగిపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కూడా ఇలాంటి ఘట�
ఇటీవలే జైలు నుంచి విడుదలైన సమాజ్వాదీ కీలక నేత ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని
లక్నో : సమాజ్వాది పార్టీ నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ శుక్రవారం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాంపూర్ సరిహద్దుల వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోను�
ఇటీవలి కాలంలో ఎక్కడ పెళ్లి జరిగినా డీజే దరువు ఉండాల్సిందే. మనసుకు నచ్చిన పాపులర్ పాటలు డీజే సౌండ్లో వింటూ పెళ్లి సంబరాల్లో డ్యాన్సులు చేయడం అందరికీ అలవాటుగా మారింది. అయితే ఇలా పెళ్లిలో పాటలు పెట్టడమే ఒ�
ఆజంఖాన్ సమాజ్వాదీ నుంచి జంప్ చేస్తున్నారా? కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, శివపాల్ యాదవ్ కలిసి ఓ కొత్త పార్టీ స్థాపించనున్నారని కూడా వ�
ఒక రైతు తన దొడ్డిలో పశువులు పెంచుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాటికి ఏమైనా జరిగితే తెలుసుకోవాలని అక్కడ సీసీ కెమెరాలు కూడా సెట్ చేశాడు. ఇటీవల ఆ సీసీ ఫుటేజిని పరిశీలిస�