సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. మొత్తం 144 మంది జంటలకు మంత్రి ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేయడానికి అంతా సిద్ధమైంది. అలాంటి సమయంలో ఒక వరుడు.. మంచినీళ్లు తాగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతసేపటికీ అత
తన ఆఫీసు గదిలో ఆల్ఖైదా తీవ్రవాది ఒసామా బిన్లాడెన్ ఫొటో పెట్టుకున్న ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఇక్కడి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (డ
తమ జీవితాలను ఒకరితో ఒకరు పంచుకుంటామని, చనిపోయే వరకూ కలిసే ఉంటామని చేసుకునే పెళ్లిళ్లు.. చిన్న చిన్న కారణాలతోనే ఆగిపోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కూడా ఇలాంటి ఘట�
ఇటీవలే జైలు నుంచి విడుదలైన సమాజ్వాదీ కీలక నేత ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని
లక్నో : సమాజ్వాది పార్టీ నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ శుక్రవారం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాంపూర్ సరిహద్దుల వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోను�
ఇటీవలి కాలంలో ఎక్కడ పెళ్లి జరిగినా డీజే దరువు ఉండాల్సిందే. మనసుకు నచ్చిన పాపులర్ పాటలు డీజే సౌండ్లో వింటూ పెళ్లి సంబరాల్లో డ్యాన్సులు చేయడం అందరికీ అలవాటుగా మారింది. అయితే ఇలా పెళ్లిలో పాటలు పెట్టడమే ఒ�
ఆజంఖాన్ సమాజ్వాదీ నుంచి జంప్ చేస్తున్నారా? కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, శివపాల్ యాదవ్ కలిసి ఓ కొత్త పార్టీ స్థాపించనున్నారని కూడా వ�
ఒక రైతు తన దొడ్డిలో పశువులు పెంచుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాటికి ఏమైనా జరిగితే తెలుసుకోవాలని అక్కడ సీసీ కెమెరాలు కూడా సెట్ చేశాడు. ఇటీవల ఆ సీసీ ఫుటేజిని పరిశీలిస�
బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఇక విశ్రాంతి తీసుకోవాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఎద్దేవా చేశారు. బాబాసాహెబ్ కలలను సాకారం చేయడానికి తమ పార్టీ శ్రమిస్తుందని, ఇక మాయావతి రెస్ట్ తీసుకోవాలని రా�
ప్రగతిశీల సమాజ్వాదీ అధ్యక్షుడు, అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరక�
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఝలక్ తగిలింది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గట్టి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
లక్నో: ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారంలోకి వచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్, మళ్లీ బుల్డోజర్కు పని చెప్పారు. తాజాగా అధికారులు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యేకు చెందిన పెట్రోల్ బంక్ను జేసీబీతో కూల్చివ�
యూపీలో యోగి నేతృత్వంలో బీజేపీ సర్కార్ కొలువైంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, మంత్రుల శాఖల కేటాయింపు కూడా పూర్తైంది. అయితే.. మంత్రులు కొత్త డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. వ్యక్తిగత సిబ్బంది కింద �