కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన ఓ కార్�
లక్నో: ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారంలోకి వచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్, మళ్లీ బుల్డోజర్కు పని చెప్పారు. తాజాగా అధికారులు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యేకు చెందిన పెట్రోల్ బంక్ను జేసీబీతో కూల్చివ�
యూపీలో యోగి నేతృత్వంలో బీజేపీ సర్కార్ కొలువైంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, మంత్రుల శాఖల కేటాయింపు కూడా పూర్తైంది. అయితే.. మంత్రులు కొత్త డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. వ్యక్తిగత సిబ్బంది కింద �
రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద పడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న �
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో యూపీ మూడో స్థానంలో ఉన్నది. ఈ మేరకు నీతిఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) నివేదిక వెల్లడించింది.
బారాబంకీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కావొస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదర్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల
కశ్మీర్ ఫైల్స్ తెరకెక్కినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా తెరకెక్కాలని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా అయినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా సినిమా అవుతుందంటూ వ్యా
గుడిసె ముందు ఒక్కతే ఆడుకుంటోందా చిన్నారి. తనకేం తెలుసు మృత్యువు ట్రక్కు రూపంలో వచ్చి కబళిస్తుందని? ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో వెలుగు చూసింది. సూరజ్పూర్ ప్రాంతంలో నివశించే ఒక కుటుంబానికి చెందిన 15 �
యూపీలో బీజేపీ బంపర్ విజయం సాధించింది. మొత్తం 400 స్థానాలకు గాను, మిత్ర పక్షాలతో కలిసి 273 స్థానాలను కైవసం చేసుకుంది. వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు. ముఖ్య