ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర పరాభవంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. పడ్డ కష్టం ఓట్ల రూపంలోకి మారలేదు అంటూ వాఖ్యానించారు. ఓటే ప్రజాస్వామ్యంలో గీటురాయి అని, పార్టీ �
లక్నో : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో తట్టుకోలేక ఓ అభ్యర్థి ఆత్మాహుతికి యత్నించారు. కాన్పూర్కు చెందిన సీనియర్ నేత ఎస్పీ నేత నరేంద్ర సింగ్ అలియాస్ పింటూ గురువారం నిప్పంటించుకొని ఆత్మాహుతికి �
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్�
యూపీలో ఈసారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ అధికార పగ్గాలను చేపట్టబోతుందా.. ? అంటే అవుననే అంటున్నాయి మూడు సంస్థలు. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వేలు బీజేపీదే అధికారం అని పేర్కొనగా.. మూడు సంస్థలు �
యూపీలో బీజేపీకి కష్టకాలం నడుస్తోందని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. యూపీలోని రైతులందరూ బీజేపీ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే బీజేపీ ఎదురు దెబ్బ ఖ�
మాజీ మంత్రి, ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాన్వాయ్లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 12 వాహనాల అద్దాలు ధ్వంసమైనట్�
యూపీలో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల
మార్చి 11 న సీఎం యోగి లక్నో నుంచి గోరఖ్పూర్కు విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారనిసమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ మరోమారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ లండన్క�
ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గోండా జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈయన ప్రసంగిస్తున్న సమయంలో య
Assembly | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ (Assembly polls) ప్రారంభమయింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్
మొదటి దశ పోలింగ్ జరిగిన విధానాన్ని చూసి బీజేపీ అధిష్ఠానానికి గుబులు పుట్టుకుంది. యూపీపై పట్టు కోల్పోతున్నామన్న భయం తీవ్రమైంది. దీంతో ఏకంగా 200 మంది ముఖ్య నేతలను యూపీలో మోహరించాలని నిర్ణయించు