యూపీలో బీజేపీ బంపర్ విజయం సాధించింది. మొత్తం 400 స్థానాలకు గాను, మిత్ర పక్షాలతో కలిసి 273 స్థానాలను కైవసం చేసుకుంది. వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు. ముఖ్య
ప్రజా తీర్పును తాము శిరసావహిస్తున్నామని సమాజ్వాదీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కంటే ఓట్ల శాతం, సీట్ల శాతాన్ని పెంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఇక..బీజేపీ సీట్ల సంఖ్య త
బీజేపీని వీడి సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారిగా స్పందించారు. గెలిచిన వారందరికీ ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చ�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కంటే కాంగ్రెస్ అత్యంత ఘోరమైన ఓటమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమవడంతో.. ఆ పార్టీపై నమ్మకం పెట్టుకొని రాజక�
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర పరాభవంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. పడ్డ కష్టం ఓట్ల రూపంలోకి మారలేదు అంటూ వాఖ్యానించారు. ఓటే ప్రజాస్వామ్యంలో గీటురాయి అని, పార్టీ �
లక్నో : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో తట్టుకోలేక ఓ అభ్యర్థి ఆత్మాహుతికి యత్నించారు. కాన్పూర్కు చెందిన సీనియర్ నేత ఎస్పీ నేత నరేంద్ర సింగ్ అలియాస్ పింటూ గురువారం నిప్పంటించుకొని ఆత్మాహుతికి �
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్�
యూపీలో ఈసారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ అధికార పగ్గాలను చేపట్టబోతుందా.. ? అంటే అవుననే అంటున్నాయి మూడు సంస్థలు. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వేలు బీజేపీదే అధికారం అని పేర్కొనగా.. మూడు సంస్థలు �
యూపీలో బీజేపీకి కష్టకాలం నడుస్తోందని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. యూపీలోని రైతులందరూ బీజేపీ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే బీజేపీ ఎదురు దెబ్బ ఖ�
మాజీ మంత్రి, ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాన్వాయ్లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 12 వాహనాల అద్దాలు ధ్వంసమైనట్�