సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 2025 కల్లా రైతులను రుణ విముక్తులను చేస్తామని అందులో హామీ ఇచ్చారు. ఇక.. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతి�
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేర చరిత్ర గలవారందరికీ ఆ పార్టీ టిక్కెట్లిచ్చిందని ఆరోపించారు. పేదలు, రైతు వర్గాల సమస్యలపై సమాజ�
Crime News | కారు అమ్మకానికి పెట్టిన ఒక వ్యక్తికి షాక్ తగిలింది. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముకునే ప్రముఖ వేదిక ఓఎల్ఎక్స్లో సచిన్ త్యాగి (42) అనే వ్యక్తి తన ఎస్యూవీ కారును అమ్మకానికి పెట్టాడు.
Marriage | ఇటీవలి కాలంలో వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్ల గురించి కథలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా అలాంటిదే మరో ఘటన జరిగింది. ఔరాయా అనే ప్రాంతంలో పెళ్లి
Amit Shah: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీల మధ్య పొత్తు ఓట్ల లెక్కింపు జరిగేంత వరకేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ( Amit Shah ) జోష్యం చెప్పారు. ఒకవేళ సమాజ్వా
UP Polls : బీజేపీ 91 మంది అభ్యర్థులతో యూపీలో మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం 294 సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్లైంది బీజే
ముజఫర్నగర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో బీజేపీ అగ్రనాయకులకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉన్నది. ఇటీవల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర భంగపాటు ఎదురుకాగా.. తాజా�
221-228 స్థానాలతో అధికారంలోకి ఎస్పీ ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో కాంగ్రెస్ అన్ని రాష్ర్టాల్లో చతికిలపడనున్న బీజేపీ ఆత్మసాక్షి గ్రూప్ మూడ్ ఆఫ్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, జనవరి 27: వచ్చే నెల ఐదు రాష్ర్టాల్
బులంద్షహర్: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. యూపీ మంత్రి, శిఖర్పూర్ అసెంబ్లీ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ఖుష్ డబ్బులు పంచిపెడుతున్న వీడియో వెలు�
UP Polls | ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యూపీలోని ఓ జిల్లా ప్రజలు అధికారులకు, నేతలకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు వినకపోతే.. ఎప్పటికీ వినరని భావించారో ఏమో గానీ.
BJP MLA | దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఈసారి ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ బీజేపీ వ్యతిరేకత �