మాజీ మంత్రి, ఇటీవలే సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాన్వాయ్లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 12 వాహనాల అద్దాలు ధ్వంసమైనట్�
యూపీలో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 692 మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల
మార్చి 11 న సీఎం యోగి లక్నో నుంచి గోరఖ్పూర్కు విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారనిసమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ మరోమారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ లండన్క�
ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గోండా జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈయన ప్రసంగిస్తున్న సమయంలో య
Assembly | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ (Assembly polls) ప్రారంభమయింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్
మొదటి దశ పోలింగ్ జరిగిన విధానాన్ని చూసి బీజేపీ అధిష్ఠానానికి గుబులు పుట్టుకుంది. యూపీపై పట్టు కోల్పోతున్నామన్న భయం తీవ్రమైంది. దీంతో ఏకంగా 200 మంది ముఖ్య నేతలను యూపీలో మోహరించాలని నిర్ణయించు
సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 2025 కల్లా రైతులను రుణ విముక్తులను చేస్తామని అందులో హామీ ఇచ్చారు. ఇక.. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతి�
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేర చరిత్ర గలవారందరికీ ఆ పార్టీ టిక్కెట్లిచ్చిందని ఆరోపించారు. పేదలు, రైతు వర్గాల సమస్యలపై సమాజ�
Crime News | కారు అమ్మకానికి పెట్టిన ఒక వ్యక్తికి షాక్ తగిలింది. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముకునే ప్రముఖ వేదిక ఓఎల్ఎక్స్లో సచిన్ త్యాగి (42) అనే వ్యక్తి తన ఎస్యూవీ కారును అమ్మకానికి పెట్టాడు.
Marriage | ఇటీవలి కాలంలో వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్ల గురించి కథలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా అలాంటిదే మరో ఘటన జరిగింది. ఔరాయా అనే ప్రాంతంలో పెళ్లి
Amit Shah: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీల మధ్య పొత్తు ఓట్ల లెక్కింపు జరిగేంత వరకేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ( Amit Shah ) జోష్యం చెప్పారు. ఒకవేళ సమాజ్వా
UP Polls : బీజేపీ 91 మంది అభ్యర్థులతో యూపీలో మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం 294 సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్లైంది బీజే
ముజఫర్నగర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో బీజేపీ అగ్రనాయకులకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉన్నది. ఇటీవల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర భంగపాటు ఎదురుకాగా.. తాజా�