Man Bites Of Shopkeeper's Finger | గౌను కొన్న ఒక వ్యక్తి సైజు చిన్నది కావడంతో మార్చుకునేందుకు క్లాత్ షాప్కు వెళ్లాడు. అయితే పెద్ద గౌను కోసం అదనంగా రూ.50 చెల్లించాలని బట్టల వ్యాపారి చెప్పాడు. దీనిపై గొడవ జరుగడంతో ఆగ్రహించిన ఆ �
Hema Malini: మథుర నియోజకవర్గ అభ్యర్థి హేమా మాలినీ.. లోక్సభ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పంట పొలాల్లోకి దిగారు. యూపీలో ఉన్న గోధుమ పొలంలో ఆమె ప్రచారం చేశారు. స్థానిక రైతుల్ని
Viral Video | ఓ తాగుబోతు పీకల దాకా మద్యం సేవించాడు. ఇక ఓ పార్కులోని బెంచీలో వాలిపోయాడు. అలానే నిద్రలోకి జారుకున్నాడు. అటుఇటు కదిలే క్రమంలో అతని బెంచీ మధ్యలో ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులు అతన్ని ప్రా�
Barauni-Gwalior Express | బరౌనీ-గ్వాలియర్ ఎక్స్ప్రెస్ (Train No 11124)లో బాంబు ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే భారీగా పోలీసుల బలగాలు, అగ్నిమాపక దళాలు, బాంబ్ డిస్పోజల్స్ బారాబంకి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివ
రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకూ ప్రకటించిన ప్రతీ నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఆ పార్టీ ఇప్పటివరకూ 417 మందికి టికెట్లను ప్రకటించింది.
Mumps Outbreak | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్రమైన అంటువ్యాధి విస్తరిస్తున్నది. ఉత్తరం నుంచి దక్షిణాది వరకు రోజు రోజుకు వైరల్ కేసులు పెరుగుతున్నాయి. గవద బిళ్లలు తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్ర�
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో (Chitrakoot) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించగా పలువురు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన డంపర్ కొత్వాలి ప్ర�
దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్పై చాలా ఆశలే ఉన్నాయి. 80 లోక్సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం.
Man Mows Down Brother With Tractor | భూ వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సోదరుడి మీదకు ట్రాక్టర్ను నడిపి చక్రాలతో తొక్కించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
under-construction bridge collapses | నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది. వంతెనపై నిర్మిస్తున్న రెండు బీములు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగ�
ఉత్తరప్రదేశ్లోని డోరియా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శనివారం ఉదయం జిల్లాలోని డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో (Cyllinder Blast) నలుగురు మృతిచెందారు.
రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET)
లోక్సభ ఎన్నికల సంగ్రామం ఊపందుకున్నది. ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగగా, మోదీ సర్కారును గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నది.