ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ�
కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన ఉత్తరప్రదేశ్లో ఈసారి ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా ? యూపీలో ఆ పార్టీ గెలుచుకునే సీట్ల సంఖ్య తగ్గిపోనున్నదా ? అంటే అవుననే అంటున్నది రాజస్థ�
Power cuts | ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. గంటల కొద్దీ పవర్ కట్లపై మండిపడుతున్నారు.
Girl Dies By Suicide | యువతి కిడ్నాప్ కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. యువతి స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని పోలీసులు భావించారు. అయితే మనస్తాపం చెందిన ఆ యువతి ఇంట్లో సూసైడ్ చేస�
Children rescued | కబేళాలో పిల్లలు పని చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కలిసి తనిఖీలు చేశారు. 57 మంది బాలురు, బాలికలను రక్షించారు.
Amit Shah | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని (Kashi Vishwanath Temple) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సందర్శించారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ఆయన కుమారుడు, కైసర్గంజ్ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్సింగ్ వాహన కాన్వాయ్ మోటార్ సైకిల్పైకి దూసుకెళ్లగా.. ఇద్దరు యువకులు అక్కడికక�
Hair in woman's stomach | ఒక మహిళ కడుపులో 2.5 కిలోల తల వెంట్రుకలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు షాక్ అయ్యారు. వెంట్రుకల ఉండను సర్జరీ ద్వారా తొలగించారు.
crocodile attempts to climb over a railing | నది నుంచి బయటకు వచ్చి మొసలి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. స్థానికుల కంటపడటంతో తిరిగి నది వద్దకు వెళ్లసాగింది. ఈ సందర్భంగా అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నిం�
Brij Bhushan | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కాన్వాయ్లోని కారు ఒక బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకు
ఉత్తరప్రదేశ్లోని షాజాహాన్పూర్లో (Shahjahanpur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఓ లారీ ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్ల
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Crime | ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో పన్నాలాల్ అనే ఓ వ్యక్తి తన భార్య అనిత జన్మనివ్వబోతున్న శిశువు లింగత్వాన్ని తెలుసుకునేందుకు కొడవలితో ఆమెపై దాడిచేసి పొట్టను కోసేశాడు.
SUV | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఎస్యూవీ (SUV) కారుని రివర్స్ చేస్తూ చూసుకోకుండా ఓ వృద్ధుడిపైకి ఎక్కించాడు.