Muslim family harassed | బైక్పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోసి వేధించారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూశారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
inspection coach | రైల్వే అధికారులు తనిఖీ కోసం వినియోగించే ఇన్స్పెక్షన్ కోచ్ (inspection coach) సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది దానిని తోశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Modifies Car Into Chopper | ఒక వ్యక్తి పాత కారును హెలికాప్టర్ మాదిరిగా మార్చాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి జరిమానా విధించారు.
Uttar Pradesh: యూపీలోని బుద్వాన్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఇద్దరు పిల్లల్ని నరికి చంపాడు. కత్తితో అటాక్ చేసిన ఘటనలో మరో పిల్లాడు గాయపడ్డాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఉన్మాదిని పోలీసులు ఎన్కౌ�
School Teacher Shot Dead By Cop | పరీక్షల విధుల్లో ఉన్న స్కూల్ టీచర్ను సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్తో కాల్పులు జరిపి చంపాడు. మద్యం సేవించి ఉన్న ఆ పోలీస్, పొగాకు ఇవ్వనందుకు టీచర్ను హత్య చేశాడ�
IAS officer Posing As Patient | ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అదికారిణి నిర్ణయించింది. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆకస్మికంగా తనిఖీ చ�
Live Wire | ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లైవ్ విద్యుత్ వైర్లను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సు (Bus Goes Up In Flames)లో మంటలు చెలరేగాయి.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో (Gorakhpur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు స్నేహితులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వాయువేగంతో దూసుకొచ్చిన కారు వారిని ఢీకొట్టింది.
లక్నో(ఉత్తరప్రదేశ్) వేదికగా జరుగుతున్న 22వ జాతీయ జూనియర్ అండర్-20 ఫెడరేషన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ సాయిసంగీత స్వర్ణ జోరు కొనసాగుతున్నది.
Uttar Pradesh | ఓ వ్యక్తి హడావుడిలో తన నివాసముంటున్న ఇంటి గేటు మూయకుండా వెళ్లిపోయాడు. దీంతో అదే భవనంలో ఉంటున్న మరో మహిళ అతనితో గొడవపడి చెవి కొరికేసింది. అనంతరం ఆ చెవి భాగాన్ని ఆమె మింగేసింది.
Road Accident | ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.