ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రెస్కు (Kalindi Express) తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ను ఢీకొట్టింది. అయితే రైలు�
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్ నుంచి �
మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదతో యూపీలోని బహరాయిచ్ జిల్లా గడగడలాడుతున్నది. తోడేళ్ల భయంతో పిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లడం మానేశారు.
Killer wolfs | ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో ప్రజలకు తోడేళ్లు (Killer wolfs) కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో పిల్లాడిపై తోడేలు దాడి (wolf attack) చేసింది.
Woman Molested In Ambulance | అనారోగ్యంతో ఉన్న భర్తను అంబులెన్స్లో తీసుకెళ్తున్న మహిళ పట్ల డ్రైవర్, మరో వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రతిఘటించడంతో ఆమె భర్తకు ఆక్సిజన్ సపోర్ట్ తీసేశారు. భర్తతోపాటు ఆ మహిళను అంబు�
యూపీకి చెందిన ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోడేలుతో పోరాడి తన కుమారుడిని రక్షించుకున్నది. భరూచ్లోని హార్డి ప్రాంతంలో ఆదివారం ఐదేండ్ల బాలుడు పరాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోతుండగా ఓ త�
Man Wears Burqa To Meet Girlfriend | ప్రియురాలిని కలిసేందుకు ఒక యువకుడు బురఖా ధరించాడు. అనుమానించిన స్థానికులు బురఖా తొలగించారు. అతడ్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
Drunk man sits on chair on Road | వర్షం కురుస్తుండగా ఒక తాగుబోతు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చొన్నాడు. ఒక లారీ అతడ్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
Girl raped by school peon | ప్రభుత్వ పాఠశాల ప్యూన్ ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. 13 ఏళ్ల ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చే�
గంగానది పొడవునా ఘాట్లు అంటే నిరంతరం ఏవేవో సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పుర్లో మాత్రం గంగా ఘాట్ ఒకటి పాఠశాలగా మారింది. అక్కడ 31 ఏండ్ల నితిన్ పేదపిల్లలకు జ్ఞానగంగను ప్ర�
ఉత్తరప్రదేశ్లోని భరూచ్లో పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఓ దళిత మహిళ, ఆమె కుమారుడ్ని(15) పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అక్కడి సిబ్బంది, వాళ్లద్దర్నీ చితకబాదారు.