V Hanumantha Rao | కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు.. పార్టీకి మరో నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అంబర్పేటలోని తన నివాసంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నది. టికెట్ కోసం ఏకంగా ఏడుగురు పోటీపడుతున్నారు. ఒకరు రేవంత్ వర్గీయులైతే.. మరొకరు ఉత్తమ్కుమార్రెడ్డి, ఇంకొకరు సిట్టింగ్ ఎ�
కార్యకర్తలకు అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యే పద్మావతిఉత్తమ్కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ కోదాడ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని
ఈ ఏడాది ఆఖరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఒక్క మధ్యప్రదేశ్కు మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం అభ�
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�
కాంగ్రెస్లో కమిటీల చిచ్చు పుట్టింది. ఇటీవల ఏర్పాటుచేసిన పలు కమిటీల్లో చోటు దక్కకపోవడంపై తెలంగాణ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీపై అలిగి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలకు కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుకట్ట వేసిందా? ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో రేవంత్కు చెక్ పెట్టే ప్లాన్ వేసిందా? అంటే అవుననే అంటున్
Congress | కాంగ్రెస్లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో జరిగిన చర్చ వాగ�
Uttam Kumar Reddy | కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఒక నాయకుడు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో తన ప్రతిష్ట
Komatireddy | కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పైకి తామిద్దరం కలిసే ఉన్నట్టు చెప్పుకొంటున్నప్పటికీ అంతర్గతంగా ఒకరి నిర్ణయాలను మరొకరు తీవ్రంగా వ్�
Congress | కాంగ్రెస్లో మళ్లీ లొల్లి మొదలైంది. పార్టీలోని బీసీ నేతలు నిరసనగళం వినిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.