CM KCR | రైతుబంధు పథకంతో ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో
CM KCR | కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. కోదాడ సభలో పాల్గొన్న ఆయన.. రైతుబంధుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఉత్తమ్ �
CM KCR | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కదనభేరి మోగించారు. తెలంగాణకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలపై నిప్పులు చెరిగారు. రైతుబంధును ఎత్తగొట్టే కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం �
రైతుబంధు పథకంతో పాటు పేదల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Huzurnagar | కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటి హుజూర్నగర్. గెలిపించిన ప్రజలను గాలికి వదిలేయడంలో ఆ పార్టీ ప్రదర్శించే వైఖరినే ఉత్తమ్ అమలు చేశారు. 2009, 2014, 2018 వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఆయన.. 2019లో ఎ
V Hanumantha Rao | కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు.. పార్టీకి మరో నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అంబర్పేటలోని తన నివాసంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నది. టికెట్ కోసం ఏకంగా ఏడుగురు పోటీపడుతున్నారు. ఒకరు రేవంత్ వర్గీయులైతే.. మరొకరు ఉత్తమ్కుమార్రెడ్డి, ఇంకొకరు సిట్టింగ్ ఎ�
కార్యకర్తలకు అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యే పద్మావతిఉత్తమ్కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ కోదాడ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని
ఈ ఏడాది ఆఖరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఒక్క మధ్యప్రదేశ్కు మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం అభ�
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�