తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా �
Telangana | రాష్ట్ర కాంగ్రెస్లో ‘కట్టప్ప’లు ఒకరికొకరు గోతులు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న అంతర్గత పోరుకు సంబంధించి సైబర్క్రైం పోలీసులు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్రూమ్ ఇంచార్జి ప్రశాంత్కు నోటీసులు జారీచేశారు.గుర్తుతె�
Revanth Reddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరు�
నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ లీకేజీలపై పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరసన సభలు పెట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ నెల 18న ప్రకటించారు. తొలిసభ నల్లగొండలోని ఎంజీయూ�
బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస
సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
సూర్యాపేట : రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని మంత్రి
వర్షాకాలంలో బయటికి వెళ్లే ముందు వాతావరణశాఖ ఏమి చెప్పిందనేది టీవీనో, న్యూస్పేపరో చూసి తెలుసుకుంటాం. ఇక నుంచి ఆ అవసరం లేదు.. మా పార్టీ ఆఫీసుకు ఒక్క ఫోన్ కొట్టండి చాలు.. మా పార్టీ వాతావరణశాఖ అనుబంధ విభాగం మీ
హుజూర్నగర్ : కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు మానుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు పలికారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్నగర్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళు
గవర్నర్కు పరిమిత అధికారాలే ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు చాలా పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఒక బిల్లు పార్లమెంట్ రూపొందించిన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నదని గవర్నర్ భావిస్తే.. ఆ బిల్లును రాష
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్సభలో