బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస
సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
సూర్యాపేట : రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని మంత్రి
వర్షాకాలంలో బయటికి వెళ్లే ముందు వాతావరణశాఖ ఏమి చెప్పిందనేది టీవీనో, న్యూస్పేపరో చూసి తెలుసుకుంటాం. ఇక నుంచి ఆ అవసరం లేదు.. మా పార్టీ ఆఫీసుకు ఒక్క ఫోన్ కొట్టండి చాలు.. మా పార్టీ వాతావరణశాఖ అనుబంధ విభాగం మీ
హుజూర్నగర్ : కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు మానుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు పలికారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్నగర్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళు
గవర్నర్కు పరిమిత అధికారాలే ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు చాలా పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఒక బిల్లు పార్లమెంట్ రూపొందించిన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నదని గవర్నర్ భావిస్తే.. ఆ బిల్లును రాష
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్సభలో
Telangana Congress | కాంగ్రెస్ లొల్లి గల్లీ దాటి ఢిల్లీకి చేరింది. హుజురాబాద్లో పార్టీ కావాలని ఓడిపోయిన తీరు ఇప్పుడు కల్లోలం సృష్టిస్తున్నది. ఓటమి కోవర్టుల రగడ జగడంగా మారి అధిష్ఠానం దూత ముందే
పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు! ఇదీ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల తీరు కేసీఆర్పై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలు టార్గెట్ నచ్చే జవాబు వచ్చేందుకే లోక్సభలో ప్రశ్నలు కేంద్రం జవాబు పేరుతో ఇరు�
వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలుటీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 24 : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని, ప
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరాధార అరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ ర
వామపక్షాల మద్దతు కోరిన కాంగ్రెస్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష పార్టీలకు లేఖ రాసింది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్�