Uttam Kumar Reddy | రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చనిపోయారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వ హిస్తారు.
Udandapur Reservoir | మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ (Udandapur Reservoir )పనుల పురోగతిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలిం�
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని శాఖలకున్న అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే
పొద్దున లేస్తే గత బీఆర్ఎస్ సర్కార్పై ఒంటి కాలుతో లేచే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ మధ్య ఆధిపత్య పోరులో సర్కారు సొమ్మును దుబారా చేస్తున్నారా? అంటే అందుకు వాళ్లు చేస్తున్న టూర్లే నిదర్శనంగా నిలుస్త�
వానలు, వరదకు పంటలు మునిగింది గోరంత అయితే, కాల్వలకు నీళ్లు రాక ఎండుతున్నవి కొండంత అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సాగర్ ఎడమ కాల్వకు గండ్లు పడి 14 రోజులు కావస్తున్నా నేటికీ పనులు ప్రారంభిం�
Uttam Kumar Reddy | న్యూఢిల్లీలో(New delhi) జరుగుతున్న ‘8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్’ సదస్సుకు (International Water Week conference) రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హాజరయ్యారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో ‘ఉత్త(మ్)మ’ నిర్ణయాల పేరుతో కౌంటర్ చెక్ పాలిటిక్స్ను అధిష్ఠానం అమలుచేస్తున్నదా? కొంతకాలంగా కాంగ్రెస్లో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇటువంటి అభిప్రాయమే కలిగ�
వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు స్మార్ట్ రేషన్కార్డులు, స్మార్ట్ హెల్త్కార్డులను విడివిడిగా అందజేయనున్నట్టు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. కొ
ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి కోరారు. శనివారం ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పా
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకుడు బండి అశోక్ డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగజాతిని కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
ఇద్దరు రాష్ట్ర కీలక మంత్రులు, ప్రభుత్వ విప్, ఎంపీ, ఎమ్మెల్సీ, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు. అంతా అప్పుడే ఏదో జరిగిపోయినట్లు హడావుడి.. రిజర్వాయర్లు, కాల్వలు కట్టినంత డ్రామా.. ఇదీ భువనగిరి పార్లమెంట్ స్థాయి సమీక
Heavy Rains | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాపాతం నమోదైంది. రాగలరెండురోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో నీటిపారుదలశా