నాలుగు పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు కాంగ్రెస్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా మారింది. గ్రామసభల నిర్వహణ, అర్హుల ఎంపిక విధానంపై సొంత పార్�
అందరిని కొన్నిసార్లు మోసగించవచ్చు. కొందరిని అన్నిసార్లూ మోసగించవచ్చు.. కానీ అందరినీ, అన్నిసార్లూ మోసగించలేం అనేది నానుడి. తెలంగాణ గ్రామాల్లో ఎగసిపడుతున్న తిరుగుబాట్లకు ఇది చక్కగా వర్తిస్తుందని చెప్పవ�
బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సైతం గ్రామసభలు రణరంగంగా మారాయి.
అర్హులందరికీ రేషన్కార్డులను అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్�
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామ సభల్లో పాల్గొనేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మొదట తిమ్మాపూర్ మండలం రేణికుంటకు వచ్చారు. సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి న�
Suryapet | సాగు, తాగు నీరు కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సాక్షాత్తు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలోనే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.
మాజీ మంత్రి హరీశ్రావు నిర్వహించిన ప్రెస్మీట్తో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హుటాహుటిన ముగ్గురు మంత్రులు కలెక్టర్లతో రేషన్కార్డుల జారీపై సమీక్షించడమే కాకుండా అప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త మార్గదర్శ
Koppula Eshwar | “ గోదావరి నదిలో నీరులేక ఎడారిని తలపిస్తున్నది.. ఈ సీజన్లో రైతులకు సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదమున్నది.. గోదావరిలోకి సరిపడా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవలసిన అవసరం ఉంది”.. అంటూ మంత్రి ఉత్తమ�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల సంస్థ ఆర్ఏపీ ఎకో మోటర్స్..తాజాగా ‘ఈ-రాజా’ ఆటోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆటోను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి �
తమ సమస్యలు పరిష్కరించే వరకు ధాన్యం దించుకునే ప్రసక్తే లేదని మిల్లర్లు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర�
పెండింగ్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించా రు. పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష ని�