ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటంత, బురద ఎక్కువగా ఉండట, విద్యుత్ లేక�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి.. పంటలకు సాగునీరందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి
‘ఒక్క ఎమ్మెల్సీ ఓటమితో నా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఓడినా నష్టమేం లేదు’ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
‘ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకొని 8 మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే..ముఖ్యమంత్రి మాత్రం ఇదేమీ పట్టకుండా ఎన్నికల ప్రచారానికి పోయిండు.. రేవంత్రెడ్డికి కార్మికుల ప్రాణాలు ముఖ్యమ�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నా లు కొనసాగిస్తున్నది.
నల్లమల ప్రాంతంలోని అ మ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమా దం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 42మంది కా ర్మికులు, ఇంజినీర్లు ప్రాణా లతో బయటపడగా.. మిగిలిన ఎనిమిది మంది �
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన�
KTR | ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. 12 వేల మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసగిస్తే, కనీస మద్దతు ధర ప్రకటించకుండా నామమాత్రపు పసుపుబోర్డు ఇచ్చి బీజేపీ మోసగించి�
తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఏపీ జలదోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి రబీ సీజన్లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటున్నదని, సత్వరమే జోక్యం చేసుకొని తెలంగాణ ప్ర యోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మం�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్రం బాధ�
భారతీయులందరూ సమానమేనని, అందరికీ సర్వహక్కులు వర్తిస్తాయని భారత రాజ్యాంగ ప్రవేశిక స్పష్టం చేస్తుం ది. కానీ అందుకు భిన్నంగా కొన్ని వర్గాల్లో మా త్రమే పాలనాధికారం ఉంటున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్�
ప్రాజెక్టుల పనుల్లో అలసత్వం వహించవద్దని, క్షేత్రస్థాయిలో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్బీసీ, డిం�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో మంగళవారం ఆయన భేటీ అయ్యా రు.