భారతీయులందరూ సమానమేనని, అందరికీ సర్వహక్కులు వర్తిస్తాయని భారత రాజ్యాంగ ప్రవేశిక స్పష్టం చేస్తుం ది. కానీ అందుకు భిన్నంగా కొన్ని వర్గాల్లో మా త్రమే పాలనాధికారం ఉంటున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్�
ప్రాజెక్టుల పనుల్లో అలసత్వం వహించవద్దని, క్షేత్రస్థాయిలో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్బీసీ, డిం�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో మంగళవారం ఆయన భేటీ అయ్యా రు.
కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలను వెల్లడించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నది. పూర్తి నివేదికను బయటపెట్టే విషయంలో పూర్తిగా డైలామాలో పడింది. ఇప్పటికే సర్వేను తప్పులతడకగా, పూర్తిగా అసంబద్ధంగా నిర్
మోతె మండలానికి గోదావరి జలాలను తరలించేందుకు తూము గేటును మూసి వెల్డింగులు చేయడం ఆత్మకూర్ ఎస్ మండలంలో వెలుగులోకి వచ్చింది. గతంలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ తూములన్నింటినీ మూసి వెల్డింగ్ చేసి ఖమ్మం జిల్�
‘కుల గణన మాటున బహుజనుల హక్కులను కాలరాసేందుకు కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా? మేమెంత మందిమో మాకం త వాటా కావాలని కొట్లాడుతున్న బీసీల జనాభాను తక్కువ చేసి వారి వాటాను కుదించే కుట్ర చేస్తున్నదా?
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్లో నిరసన సెగ తగిలింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ఎన్నో ఏండ్లుగా ఇండ్లు లేని నిరుపేదలు నివాస గ�
Caste census | వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని మంత్రి (Minister) ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. రాహుల్గాంధీ ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో సామాజక, కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో రగిలిన కుంపటిపై రాష్ట్ర క్యాబినెట్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని ‘కాంగ్రెస్లో కుంపటి’ శీర్షికతో ‘నమస్తే తెలంగా�
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది శూన్యమేనని సాగు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
TG Assembly | ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ మోతె మండల ముఖ్�
హిమాచల్ ప్రదేశ్లో 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై తెలంగాణ ఆసక్తి వ్యక్తంచేసింది. ఈ మేరకు గురువారం హిమాచల్ప్రదేశ్ సీఎం సఖుతో డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో సమావేశమ�
Harish Rao | గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై నా వ్యాఖ్యలను మీరు వక్రీకరించడం శోచనీయమని హరీశ్రావు అన్నారు. నేను 200 టీఎంసీలు తీసుకుపోతున్నానని ఎక్కడ అన్నానని ప్రశ్నించారు. తీసుకుపోయేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస�
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్లోని ఎనిమిది కార్ల ముందు భాగాలు, బానెట్లు ధ్వంసమయ్యాయి.