Aleti Maheshwar Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పిన ఆయన.. కొత్తగా యూ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున�
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై, ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిత�
BJP rule | గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా దిగిజారి మాట్లాడలేదు. ఆర్థిక విధానల్లో బీజేపీ పూర్తిగా విఫలమైందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఫైర్ అయ్యారు.
తనతోపాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే ఉన్నదన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నట్టు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో ఇటీవల రేవంత్రె
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఉన్న 39 మంది ఎమ్మెల్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల వరుసగా చేసిన ఆరోపణలు ఇవి. రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి కాంగ్రెస్ వర్గాల్లో ఇవి కల్లోలం రేపుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై గాంధీభవన్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడాయి మాటలు చెప్పబోయి అభాసుపాలయ్యారు.
త్వరలోనే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని ఆ పార్టీ మాజీ పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. శనివారం గాంధీభవన్లో మీడియా ఎదుట ఈ ప్రకటన చేశారు. ఉత్తమ్ ఫిరాయింపు వ్�
Ponnala Laxmaiah | తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని పొన్నాల లక�
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై పెనుభారం మోపితే సహించేదిలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్య�