Passbooks | రైతు భూమి పాస్ బుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను క్యూలైన్లో ఉంచారు. గోదాంలో సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా యూరియా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు
యూరియా (Urea) కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లారకముందే సహకార సంఘాల ఎదుట భారీగా క్యూలైన్లు కడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని సహకార సంఘానికి 230 బస్తాల యూరియా వచ్చింది.
డు మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎరువుల కొరత రాకుండా చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేమి,చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికలోపంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వ్యవసాయశాఖ మాజ
రాష్ట్రంలో యూరియా కొరతపై రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తుంటే.. మూలిగే నకపై తాటిపండు పడ్డట్టు పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను షట్డౌన్ చేయడం ఏంటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచే�
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్క�
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ
Urea | ముందస్తు వర్షాలు పడడంతో మురిసిన రైతులు, అటు తరువాత వర్షాలు లేక నారు మల్లు, పత్తి మొక్కజొన్న మొలకలు ఎండిపోతుంటే ఆందోళన చెందిన రైతులు, నేడు యూరియా కోసం వానలో తడుస్తూ లైన్లు కట్టే పరిస్థితి ఎదురైంది.
కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
రైతులకు యూరియా కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురుతో పాటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఎరువుల కోసం ఎదురుచూపులు తప్పలేదు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘ఓ రైతు రేపు రా’ అనే మాట ట్రెండింగ్లో ఉన్నది. యూరియా కోసం ప్యాక్స్ కేంద్రాలకు వెళ్తున్న రైతులకు ‘స్టాక్ లేదు రేపు రండి’ అంటూ అధికారులు చెప్తున్నారు.
యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వర్షాలు ఫుల్గా కురుస్తుండడంతో యూ రియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు. శనివారం బిజినేపల్లి పీఏసీసీఎస్, మనగ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు.