మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. నాలుగు రోజుల నుంచి సొసైటీకి సరిపడా యూరియా రావడం లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం వద్ద మహిళా రైతులు పండుకుని పడిగాపులు కాసేంత దుస్థితిని కాంగ్రెస్ సర్కారు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
సీఎం పదవిలో ఉన్నాననే సోయి లేకుండా, వేదికతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఇది రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ ఇంచార్జి ఒ
KTR | దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరింత దారుణ స్థితికి చేరుకుంది. సరిపడా కరెంట్ లేక, సాగునీరు ఇవ్వక, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించకపోవడంతో.. రైతులు దిక్కుత�
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు గాస్తున్నారు.
Niranjan Reddy | కామన్ సెన్స్ గురించి, భాష గురించి స్వాంతత్య్ర దినోత్సవం సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దాని గురించి ఎవరికి ఉపయోగం? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
Niranjan Reddy | రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరిం�
సైదాపూర్ మండల కేంద్రం లోని వెన్కపల్లి, సైదాపూర్ సింగిల్ విండో వద్దకు 450 బస్తాల యూరియా వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు కేంద్రం వద్దకు చేరు కున్నారు. రైతుకు 2 బ్యాగ్ ల చొప్పున యూరియా అందించారు.
‘రేవంత్రెడ్డికి ముందు చూపు లేక.. కాంగ్రెస్ చేతగానితనం వల్ల రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మీకు చేతగాకపోతే రాజీనామా చేసి గద్దె దిగండి. ఐదు ఎకరాలున్న రైతుకు 10 బస్తాల యూరియా అవసరమైతే ఒకటిస్తా.. �
స్వాతంత్య్ర దినోత్సవం రోజూ రైతులు యూరియా కోసం తిప్పలు పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచే బారులు తీరి పడిగాపులు గాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో గోదాంకు గురువా�
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వెంకట్రావుపేటలోని ఎఫ్పీసీ కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడా�