రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్ర
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరత రైతుల ఆవేదనకు దారి తీసింది. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండే రైతులు అమ్మపురం రోడ్డులోని పిఎసిఎస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు.
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్రావు విమర్శించారు.
నాట్లేసి నెల 15రోజులైనప్పటికీ వరిపొలానికి యూరియా వేయక పోవడంతో పొలాలు ఎరబడుతున్న సమయంలోనే తమ గ్రామానికి లారీ లోడు వచ్చిందని అందులో కొంత దింపి మిగతావి గంభీరావుపేటకు తీసుకెల్లేందుకు ప్రయత్నిస్తున్న సమయం�
రీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్బుక్లను క్యూలైన్లలో పెడ�
Urea Shortage | గద్వాల, ఖానాపూరం, తొర్రూర్ : యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రోజుల తరబడి వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరిగినప్పటికీ యూరియా దొరక్కపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ఈ సమయంలో రైతులకు యూ రియా అవసరమని రైతులకు అవసరమైన యూరి యా లేక రైతులు తల్లడిల్లుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులను అరిగోస పెడుతున్నదని, యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ది అని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందగా.. కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక్క బస్తా కూడా దొరక్క రైతులు అరిగోస పడుతున్నారు. మంగళవారం ఆయా సొసైటీలకు యారియా లోడ్ రాగా రైతులు పెద్ద సంఖ్యలో వేకువజాము నుంచే బార�
Niranjan Reddy | జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్ను కోరారు.