సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎరువుల కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో డీసీఎంఎస్ ఎరువుల కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పంట సాగు చేస్తుంటారు. దీనికి పెద్ద మొత్తంలో యూరియాను వాడుతుంటారు. అయితే గత పదేండ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత ఇప్పుడు అన్నదాతలను వేధిస్తున్నది.
యూరియా కోసం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతులు బారులు తీరారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అనేక చోట్ల రైతులు ధర్నా చేశారు. రైతుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఒక రైతుకు గాయాల
యూరియా కోసం ఇప్పటిదాకా లైన్లో నిలబడుతూ సహనంతో ఉన్న రైతన్న సమరశంఖం పూరించారు. నిద్రాహారాలు మాని, జోరు వానను భరించి ఓపికతో ఉన్న రైతులు సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
సిద్దిపేట జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత నెలకొంది. అన్నదాతలు ఎరువుల దుకాణాల వద్ద వేకువజామున నుంచే బారులు తీరుతున్నారు. క్యూలో గంటల పాటు నిలుచున్నా యూరియా దొరక్క పోవడంతో రైతులు ఆవేదనతో రోడ్డెక్కుతున్నార
రైతులకు యూరియా అందించాలని, లేకుంటే యూరియా కోసం ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించార
పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను.. అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు.
యూరియా బస్తాల కోసం ఓ వైపు రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాస్తుంటే.. చీకటి పడ్డాక.. దొంగ చాటున 50 బస్తాలను మాయం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో కలకలం రేపింది.
‘ఓ చోట చెప్పులు.. మరోచోట ఆధార్కార్డులు.. ఇంకోచోట పట్టాదార్ పాస్బుక్కులు.. ఎండ లేదు.. వాన లేదు, పగలు లేదు.. రాత్రి లేదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఇవే లైన్లు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ�
యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీఏసీఎస్, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట సొసైటీలో చోటుచేసుకున్నది.
రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావును కలిసి విన్నవించారు.
Harish Rao | మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఎరువుల కోసం లైన్లో నిలుచున్న రైతులపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు �