వానకాలం సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు అంతాఇం తా కాదు. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తీసుకురాకపోయినప్పటికీ సకాలంలో వర్షాలు పడడంతో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా నాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఐదారు రోజులుగ�
అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడి..దళారులకు పెద్దఎత్తున యూరియా తరలిస్తూ సాధారణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని టీఆర్ఎస్ నేత, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అ�
Dasoju Sravan | రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో యూరియా కష్టాల్లేవని, బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు వ్య
రైతులకు యూరియాను అందజేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్�
తరచూ ఎక్కడికి వెళ్ళిన జైశ్రీరామ్.. జైశ్రీరామ్.. అని నినదించే కేంద్రమంత్రి బండి సంజయ్ అదే నినాదస్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన యూరియా తీసుకువచ్చి రైతులకు ఎందుకు మేలు చేయడం లేదని ర
రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండ�
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలో యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి 205 యూరియా బస్తాలు వచ్చాయి.
‘సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్లో పెట్టేవారు.
కొందరు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపిం చారు. ఎరువుల కోసం చాలామంది క్యూలైన్లలో నిలబడ్డట్టు పేపర్లు, టీవీల్లో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ఆ కొరతకు కారణం బీఆర్ఎస్సే అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారని, ఈ విషయంలో ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి
రాష్ట్రంలో వరి నాట్లు వేసుకుని... యూరియా కోసం రైతులు ఆరాటపడుతున్నరు. సొసైటీ, పంచాయతీ ఆఫీసుల వద్ద పడిగాపులుకాస్తున్నరు. కొన్నిచోట్ల ఒక్కో రైతుకు ఒక్కటే సంచి ఇస్తుంటే.. మరికొన్నిచోట్ల అది కూడా దొరక్క రైతులు