Urea | గత రెండు వారాలుగా యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయాన్నేఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రాథమిక పరపతి సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడ్డ ఎరువులు దొరకడం లేదు.
యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని ఇందుర్తి సొసైటీ యూరియా కేంద్రం వద్ద రైతులు శనివారం రాత్రి నుండి పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో చెప్పులు పెట్టి పడి కాపులు కాశారు. ఆదివారం తెల్లవారుజాము�
రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో (Wardhannapet ) యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామునే వర్ధన్నపేటలోని రైతువేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు.
రైతు ప్రయోజనాలను పకన బెట్టి, ఎరువుల కొరత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీశాయని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి, తమ తప్పు ఏమీ లేదన్నట్ట�
మేక్ ఇన్ ఇండియా అం టూ డబ్బా కొట్టుకుంటూ, జబ్బలు చరుచుకునే కేంద్ర పాలకులు చైనా నుంచి యూరియా దిగుమతిపై ఏం సమాధానం చెప్తారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రశ్ని
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీల) వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఏ సొసైటీ ముందు చూసినా చెప్పుల క్యూలు, రైతుల పడిగాపు దృశ్యాలే కనిపిస్తున్నాయి.
మహబూబ్నగర్ పాత బస్టాండ్ దగ్గర్లోని ఎరువుల దుకాణం వద్ద క్యూలో నిల్చున్న రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. వారి ఆవేదనను తెలుసుకున్నారు. రైతులను రైతులే కాదంటూ మంత్రులు బద్నాం చేస్తున్న�
కాంగ్రెస్ ‘ప్రజా పాలన’లో నేడు సరిగ్గా అదే జరుగుతున్నది. ‘ఆనాటి రోజులు తెస్తాన’ని చెప్పిన రేవంత్రెడ్డి నిజంగానే తీసుకొచ్చారు. చెప్పినట్టే రైతన్నను రోడ్డున పడేశారు.