మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు తీవ్రంగా కొట్టి జై శ్రీరాం అనాలని వేధింపులకు గురిచేసి ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
BJP | ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ము
Uttarpradesh Police: యూపీ పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి మద్యం తాగాడు. ఆ ఘటనలో ఇంచార్జి పోలీసుపై వేటు వేశారు. హోళీ పండుగ వేళ జరిగిన ఈ ఘటనకు చెందిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
యూపీలో పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ అతీఖ్ అహ్మద్, ఆష్రఫ్ల హత్యపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ఏడు ప్రశ్నలను లేవనెత్తారు. శనివారం రాత్రి మెడికల్ చెకప్ కోసం వీరిని తీసుకువెళ�
Uttarpradesh: ట్రాన్స్పోర్టు కంపెనీలో మేనేజర్గా చేస్తున్న వ్యక్తిని పోల్కు కట్టేసి.. రాడ్డుతో చితక్కొట్టారు. ఈ ఘటన యూపీలో జరిగింది. చనిపోయిన ఆ మేనేజర్ శవాన్ని హాస్పిటల్ ముందు పడేశారు. ఈ కేసులో ద�
గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసంలో �
నగరంలో వరుస స్నాచింగ్లకు పాల్పడిన యూపీ, బవారియా గ్యాంగ్ సభ్యుడు మంగళ్ను రాచకొండ పోలీసులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. జనవరి 7న జంట పోలీసు కమిషనరేట్లలో వరుస స్నాచింగ్లకు పాల్పడిన యూపీ, బవారి
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.