Uttarpradesh: ట్రాన్స్పోర్టు కంపెనీలో మేనేజర్గా చేస్తున్న వ్యక్తిని పోల్కు కట్టేసి.. రాడ్డుతో చితక్కొట్టారు. ఈ ఘటన యూపీలో జరిగింది. చనిపోయిన ఆ మేనేజర్ శవాన్ని హాస్పిటల్ ముందు పడేశారు. ఈ కేసులో ద�
గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసంలో �
నగరంలో వరుస స్నాచింగ్లకు పాల్పడిన యూపీ, బవారియా గ్యాంగ్ సభ్యుడు మంగళ్ను రాచకొండ పోలీసులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. జనవరి 7న జంట పోలీసు కమిషనరేట్లలో వరుస స్నాచింగ్లకు పాల్పడిన యూపీ, బవారి
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
ఉత్తరప్రదేశ్లో బలియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఘటన చోటుచేసుకొన్నది. కొవిడ్-19 లాక్డౌన్ సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజన అలవెన్స్లను చెల్లించకప�
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
గ్రేటర్లో శనివారం ఉదయం 6.20గంటల నుంచి 8.10గంటల్లోపు చైన్ స్నాచర్లు తెగబడ్డారు. కేవలం 1.50నిమిషాల్లోనే ఆరు చైన్స్నాచింగ్లు చేశారు. ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళల�
విద్యార్థి కాలు వెనుక చక్రం వద్ద ఇరుక్కోవడంతో కిలోమీటరు దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్కు చెప్పినా అతడు పట్టించుకోలేదు.
CLAT | జాతీయ స్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నేడు జరుగునుంది. ఐదేండ్ల లా యూడీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష