యూపీలోని వారణాసి పిప్లాని కత్రా ప్రాంతంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఈనెల 25న జరిగిన ఓ పెండ్లి వేడుకలో 40 ఏండ్ల వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
Viral News | మీరట్లోని ఓ పాఠశాలలో నలుగురు మైనర్ విద్యార్థులు మహిళా టీచర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. క్లాస్రూమ్లోనే టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వెకిలిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా అసభ్యకర సై�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలిచ్చి ఇప్పుడు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ముఖం చాటేయడంతో ఉత్తరప్రదేశ్ చెరుకు రైతులు ఆందోళనబాట పట్టారు. ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామనే హామీ నెరవేర్చకపోవడంపై అన్నదా�
Delhi AIIMS | ప్రమాదంలో గాయపడి ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఢిల్లీ ఎయిమ్స్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో
యూపీ ఏఐఎంఐఎం చీఫ్ షౌకత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము మూడు పెండ్లిండ్లు చేసుకుంటామని ప్రజలు చెబుతుంటారని, తాము రెండు పెండ్లిండ్లు చేసుకున్నా సమాజంలో ఇద్దరు భార్యలకు గౌరవం ఇస్తామని అన్నారు.
యూపీలో మదర్సాల సర్వేపై కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎండగట్టింది. మతపరంగా ప్రజలను విభజించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలపై సర్వే చేపట్టిందని యూపీ కాంగ్రెస్ నేత సునీల్ రాజ్పుట్ ఆ