ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
ఉత్తరప్రదేశ్లో బలియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఘటన చోటుచేసుకొన్నది. కొవిడ్-19 లాక్డౌన్ సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజన అలవెన్స్లను చెల్లించకప�
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
గ్రేటర్లో శనివారం ఉదయం 6.20గంటల నుంచి 8.10గంటల్లోపు చైన్ స్నాచర్లు తెగబడ్డారు. కేవలం 1.50నిమిషాల్లోనే ఆరు చైన్స్నాచింగ్లు చేశారు. ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళల�
విద్యార్థి కాలు వెనుక చక్రం వద్ద ఇరుక్కోవడంతో కిలోమీటరు దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్కు చెప్పినా అతడు పట్టించుకోలేదు.
CLAT | జాతీయ స్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నేడు జరుగునుంది. ఐదేండ్ల లా యూడీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష
యూపీలోని వారణాసి పిప్లాని కత్రా ప్రాంతంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఈనెల 25న జరిగిన ఓ పెండ్లి వేడుకలో 40 ఏండ్ల వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
Viral News | మీరట్లోని ఓ పాఠశాలలో నలుగురు మైనర్ విద్యార్థులు మహిళా టీచర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. క్లాస్రూమ్లోనే టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వెకిలిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా అసభ్యకర సై�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలిచ్చి ఇప్పుడు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ముఖం చాటేయడంతో ఉత్తరప్రదేశ్ చెరుకు రైతులు ఆందోళనబాట పట్టారు. ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామనే హామీ నెరవేర్చకపోవడంపై అన్నదా�