ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్పూర్లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్పూర్లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University
ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూల
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందటమే లక్ష్యంగా బీజేపీ కొత్త కుట్రలకు తెరతీస్తున్నది. పీఎం ఆవాస్ యోజన ప్రయోజనాలను లక్షిత రాష్ర్టాలకు తరలిస్తున్నది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్'
భారత మిలటరీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న వ్యక్తిని లక్నోలో అరెస్ట్ చేశారు. యూపీలోని గొండాకు చెందిన రయీస్ మిలటరీ స్థావరాల సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తుండగా యాంటీ టెర్రరిస్టు స్కాడ్ అర
దేశవ్యాప్తంగా కూరగాయల (Vegetable) ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల (Tomato Price) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట (Tomato) ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు (Mumbai)
తన కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసిన పెండ్లి కొడుకు తనకీ పెళ్లి వద్దంటూ వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంద�
స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్ధాలు గడిచినా ఇంకా కొన్ని గ్రామాలకు, ఇండ్లకు విద్యుత్ సౌకర్యం లేకపోవడం బాధాకరం. యూపీలోని బులంద్షహర్లో ఓ 70 ఏండ్ల వృద్ధురాలి ఇంటికి విద్యుత్ వెలుగులు (Viral Video) ప్రసర�
మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు తీవ్రంగా కొట్టి జై శ్రీరాం అనాలని వేధింపులకు గురిచేసి ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
BJP | ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ము
Uttarpradesh Police: యూపీ పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తి మద్యం తాగాడు. ఆ ఘటనలో ఇంచార్జి పోలీసుపై వేటు వేశారు. హోళీ పండుగ వేళ జరిగిన ఈ ఘటనకు చెందిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
యూపీలో పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ అతీఖ్ అహ్మద్, ఆష్రఫ్ల హత్యపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ఏడు ప్రశ్నలను లేవనెత్తారు. శనివారం రాత్రి మెడికల్ చెకప్ కోసం వీరిని తీసుకువెళ�