ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో మొత్తం 19మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని లక్నోలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగటంతో ప్రజలు తీవ్ర �
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై .. యూపీలోని రాంపూర్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసి
ఉత్తరప్రదేశ్లో దళితులు, వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఉచితంగా చికెన్ ఇవ్వలేదని ఓ దళితుడిని నడిరోడ్డుపై కొంతమంది చెప్పులతో కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్పూర్ జిల్లాలో �
యూపీలోని అలీఘఢ్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చర్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాబా బజ్రుద్దీన్ మసీదు, చారిత్రక దర్గాలో వీరంగం సృష్టించారు.
యమునా నదిలో డాల్పిన్ను పట్టుకున్న నలుగురు యూపీ మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుల్లో ఒకరైన మత్స్యకారుడిని అరె�
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్పూర్లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్పూర్లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University
ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇంత ప్రాముఖ్యమున్న మూల
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందటమే లక్ష్యంగా బీజేపీ కొత్త కుట్రలకు తెరతీస్తున్నది. పీఎం ఆవాస్ యోజన ప్రయోజనాలను లక్షిత రాష్ర్టాలకు తరలిస్తున్నది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్'
భారత మిలటరీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న వ్యక్తిని లక్నోలో అరెస్ట్ చేశారు. యూపీలోని గొండాకు చెందిన రయీస్ మిలటరీ స్థావరాల సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తుండగా యాంటీ టెర్రరిస్టు స్కాడ్ అర
దేశవ్యాప్తంగా కూరగాయల (Vegetable) ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల (Tomato Price) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట (Tomato) ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు (Mumbai)
తన కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ డాన్స్ చేయడాన్ని చూసిన పెండ్లి కొడుకు తనకీ పెళ్లి వద్దంటూ వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంద�
స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్ధాలు గడిచినా ఇంకా కొన్ని గ్రామాలకు, ఇండ్లకు విద్యుత్ సౌకర్యం లేకపోవడం బాధాకరం. యూపీలోని బులంద్షహర్లో ఓ 70 ఏండ్ల వృద్ధురాలి ఇంటికి విద్యుత్ వెలుగులు (Viral Video) ప్రసర�