Shrestha Thakur | లేడీ పోలీస్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్ అధికారిణిని (Shrestha Thakur) ఒక వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఐఆర్ఎస్ అధికారిగా నమ్మించి ఆమెను పెళ్లాడాడు. మోసపోయినట్లు గ్రహించిన ఆ పోలీస్ అధికారిణి చివరకు అతడికి వ�
BJP Rajya Sabha Candidates List : ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఆదివారం అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 2022లో బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్ను యూపీ నుంచి నామినేట్ చేసింది.
ఉత్తర్ప్రదేశ్లో ఘరానా మోసం బయటపడింది. సామూహిక వివాహాల పేరుతో కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అందజేసే పథకంలో భాగంగా సొమ్మును కాజేసేందుకు కేటుగాళ్లు నకిలీ పెండ్లిలు చేసేందుకు కుట్రకు తెరలేపారు. వరుడు
క్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ శనివారం సంస్థాగతంగా భారీ మార్పులు చేసింది. అగ్ర నేత ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ, యూపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది.
హిందీ మాట్లాడేవాళ్లు ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి వచ్చి తమిళనాడులో భవన నిర్మాణం, టాయ్లెట్ల్ల క్లీనింగ్ వంటి చిల్లర పనులు చేసుకుంటారని డీఎంకే నేత దయానిధి మారన్ అన్నారు.
UP BJP MLA Ramdular Gond | అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి అనర్హుడు క�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యంత కిరాతకంగా ఓ మహిళను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు, ఆమె మొహాన్ని సిగరెట్లత�
యూపీలో ఖైదీలను హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠించాలని జైలు అధికారులు కోరడాన్ని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తప్పుపట్టారు.
Train on Fire | న్యూఢిల్లీ నుంచి బీహర్లోని దర్భంగా వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. (Train on Fire) గమనించిన కొందరు ప్రయాణాకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు. ఉత్తరప్రదేశ్�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో చీలికలు తప్పేట్లు లేవు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీపార్టీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్�
Suhaildev Express train | దేశంలో రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.