Jayant Chaudhary : కన్వర్ యాత్ర సాగే రూట్లో హాటళ్లు, తినుబండారాల దుకాణాల యజమానుల పేర్లతో నేమ్బోర్డులు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.
Kanwar Yatra : కన్వర్ యాత్ర చేపట్టే రూట్లో ఉన్న హోటళ్లు, తినబండారాల షాపులకు ఉండే నేమ్ప్లేట్లపై ఓనర్ల పేర్లు, మొబైల్ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు రాసి ఉండాలని యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలన
తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనది అంటూ ఇద్దరు వ్యక్తులు వాదులాడుకున్నారు. వీరిద్దరిలో ఎవరు అసలు యజమాని అని కనిపెట్టలేక పంచాయితీ పెద్దలు, పోలీసులు చేతులెత్తేశారు.
Manoj Jha : హథ్రాస్ తొక్కిసలాట ఘటన విషయంలో కాషాయ పాలకుల తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలపై ఎన్ని కమిటీలు వేస్తారని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రశ్నించారు.
పాములు పగబడతాయా? యూపీలోని ఫతేపూర్కు చెందిన వికాస్దూబే గురించి తెలిస్తే మాత్రం నిజమేనని అనుకోక మానరు. రెండునెలల్లో ఏకంగా ఐదుసార్లు అతడు పాముకాటు బారినపడ్డాడు.
UP assault case | ఒక వ్యక్తిపై దాడి కేసులో 30 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. సుమారు 15 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చివరకు జీవించి ఉన్న నిందితులకు రూ.2,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. ఈ తీర్పు గురించి తె
కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమార�