UP assault case | ఒక వ్యక్తిపై దాడి కేసులో 30 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. సుమారు 15 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చివరకు జీవించి ఉన్న నిందితులకు రూ.2,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. ఈ తీర్పు గురించి తె
కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమార�
Loksabha Elections 2024 : దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్మే తనను పంపారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
Lok Sabha Elections | దేశంలోనే ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమరం దాదాపుగా తుది అంకానికి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు విడతల్లో 53 స్థానాలకు పోలింగ్ ముగియగా మరో 27 స్థానాలకు ఆరు, ఏడో దశల�
యూపీలో బీజేపీ సర్కారు అమలు చేస్తున్న బుల్డోజర్ పాలసీని సొంత పార్టీ ఎంపీ వ్యతిరేకించారు. బుల్డోజర్ కూల్చివేతలకు తాను వ్యతిరేకమని, ఒక ఇంటిని నిర్మించడం చాలా కష్టతరమని బీజేపీ ఎంపీ, మహిళా రెజ్లర్లపై లైంగ�
Loksabha Polls 2024 : కాంగ్రెస్ సహా విపక్షాలు తమ ఓటు బ్యాంకు గురించి కలత చెందుతున్నాయని, బీజేపీ ఏ ఒక్కరికీ భయపడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
లోక్సభ నాలుగో దశ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. యూపీలో 13 సీట్లకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో అవధ్, బుందేల్ఖండ్ రీజియన్లలో గెలుచుకొన్న ఈ అన్ని స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడం అ�