Uttar Pradesh: ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో.. వధువు బెస్ట్ ఫ్రెండ్ మెడలో పూలమాల వేశాడు. దీంతో వధువు సీరియస్ అయ్యింది. పెళ్లి కొడుకు చెంపచెల్లుమనిపించింది. అలిగి వెళ్లిపోయింది.
యూపీలోని ప్రయాగ్రాజ్లో గంగ, యమున, సరస్వతి(అంతర్వాహిని) నదుల సంగమ స్థలి వద్ద చక్కని స్నానం చేసినట్టు ఇటీవల వ్యాఖ్యానించిన మథురకు చెందిన బీజేపీ ఎంపీ హేమమాలిని తాజాగా మరో వివాదానికి తెరతీశారు.
Uttar Pradesh: తాగుబోతు భర్తలతో విసుగెత్తిన ఇద్దరు మహిళలు ఇంటిని వదిలి వెళ్లారు. ఓ శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన యూపీలోని గోరఖ్పూర్లో జరిగింది.
FIITJEE Coaching Centers : ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు. యూపీ, ఢిల్లీలో వారం రోజుల నుంచి ఆ సెంటర్లు పనిచేయడం లేదు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో.. ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయ�
Sambhal | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంభల్కు బయల్దేరిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Viral Video | ' రోజంతా కష్టపడ్డా.. సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకున్నా.. అయితే ఏంటి.. ఇక్కడ విషయం మందు గురించి కాదు.. ఆలుగడ్డల దొంగతనం గురించి' అని ఉల్టా పోలీసులనే విజయ్ వర్మ దబాయించాడు.
యూపీ పోలీసులు నడిరోడ్డుపై పడి ఉన్న ఒక శవాన్ని అరెస్ట్ చేశారు. శవమంటే నిజంగా శవం కాదు. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి కస్గంజ్ జిల్లాలో నడిరోడ్డుపై శవంలా పడుకున్న ముకేశ్ కుమార్, స్నేహితులైన కొ
Pramod Tiwari : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కాషాయ పార్టీ, ఆరెస్సెస్పై చేసిన వ్యాఖ్యలు హాట్ డిబేట్గా మారాయి.
Indian Railway | దేశంలో వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో రైలు ప్రమాదాలకు కుట్ర పన్నుతున్న ఘటనలు గత కొన్ని రోజులుగా పెరిగాయి.
Samajwadi Party Chief : ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎస్పీ చీఫ్, కన్నౌజ్ ఎ
Kolkata Incident : కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (SP) లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్పీ చీఫ్కు మన ఆడబిడ్డల భద్రత గురించి ప్రశ్నించే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు.
లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, దాంతో మోదీ సర్కార్ నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు.