Kolkata Incident : కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (SP) లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్పీ చీఫ్కు మన ఆడబిడ్డల భద్రత గురించి ప్రశ్నించే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు.
లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, దాంతో మోదీ సర్కార్ నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు.
Postal Officer Kills Self | కోట్లాది రూపాయల అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక పోస్టాఫీసుపై దాడి చేసింది. ఒక రోజు తర్వాత పోస్టల్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహోద్యోగులను నింద�
Dalit Boy Locked In Classroom | ప్రభుత్వ స్కూల్ టీచర్లు దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ బాలుడితో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేయించారు. అంతేగాక ఆ విద్యార్థిని క్లాస్రూమ్లో ఉంచి లాక్ వేశారు. ఈ సంఘటనపై పోలీస
యూపీలోని మథుర ఆలయం కేసులో ముస్లింలకు ఎదురుదెబ్బ తగిలింది. మథురలోని కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గాల వివాదానికి సంబంధించి దాఖలైన 18 కేసులు విచారించ దగ్గవేనని, వాటి విచారణ యథావిధిగా కొనసాగుతుందని అలహాబాద్ హైకో
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
Jayant Chaudhary : కన్వర్ యాత్ర సాగే రూట్లో హాటళ్లు, తినుబండారాల దుకాణాల యజమానుల పేర్లతో నేమ్బోర్డులు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.
Kanwar Yatra : కన్వర్ యాత్ర చేపట్టే రూట్లో ఉన్న హోటళ్లు, తినబండారాల షాపులకు ఉండే నేమ్ప్లేట్లపై ఓనర్ల పేర్లు, మొబైల్ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు రాసి ఉండాలని యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలన
తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనది అంటూ ఇద్దరు వ్యక్తులు వాదులాడుకున్నారు. వీరిద్దరిలో ఎవరు అసలు యజమాని అని కనిపెట్టలేక పంచాయితీ పెద్దలు, పోలీసులు చేతులెత్తేశారు.