Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
Jayant Chaudhary : కన్వర్ యాత్ర సాగే రూట్లో హాటళ్లు, తినుబండారాల దుకాణాల యజమానుల పేర్లతో నేమ్బోర్డులు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.
Kanwar Yatra : కన్వర్ యాత్ర చేపట్టే రూట్లో ఉన్న హోటళ్లు, తినబండారాల షాపులకు ఉండే నేమ్ప్లేట్లపై ఓనర్ల పేర్లు, మొబైల్ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు రాసి ఉండాలని యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలన
తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనది అంటూ ఇద్దరు వ్యక్తులు వాదులాడుకున్నారు. వీరిద్దరిలో ఎవరు అసలు యజమాని అని కనిపెట్టలేక పంచాయితీ పెద్దలు, పోలీసులు చేతులెత్తేశారు.
Manoj Jha : హథ్రాస్ తొక్కిసలాట ఘటన విషయంలో కాషాయ పాలకుల తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలపై ఎన్ని కమిటీలు వేస్తారని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రశ్నించారు.
పాములు పగబడతాయా? యూపీలోని ఫతేపూర్కు చెందిన వికాస్దూబే గురించి తెలిస్తే మాత్రం నిజమేనని అనుకోక మానరు. రెండునెలల్లో ఏకంగా ఐదుసార్లు అతడు పాముకాటు బారినపడ్డాడు.