లోక్సభ నాలుగో దశ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. యూపీలో 13 సీట్లకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో అవధ్, బుందేల్ఖండ్ రీజియన్లలో గెలుచుకొన్న ఈ అన్ని స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడం అ�
AAP Support in UP | ఉత్తరప్రదేశ్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఈ లోక్సభ
AIMIM Ties Up With Apna Dal (K) | హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్కు చెందిన అప్నా దళ్ (కామెరవాది)తో పొత్తు పెట్టుకున్నారు. పల్లవి పటేల్కు చెందిన ఆ పార్టీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చే�
అందరిలాగా ఏసీ గదుల్లో కూర్చొని.. తన దగ్గరికి సమస్యలతో వచ్చే వారికి ఏదో చెప్పి పంపించే రకం కాదు ఐఏఎస్ ఆండ్ర వంశీ. తన జిల్లాలో ఎవరు, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని.. వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ పరిష్�
Crime GPT : నేరగాళ్లను వేగంగా పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రస్తుతం క్రైమ్ జీపీటీని వాడుతున్నారు. స్టేక్ టెక్నాలజీస్ యూపీ ప్రభుత్వం, స్పెషల్ టాస్క్ఫోర్స్ సహకారంతో ఈ న్యూ టూల్ను క్రియేట్ చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వివిధ రాష్ర్టాల లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఇతర విషయాలు చర్చించడా�
Priyanka Gandhi : కాన్పూర్లో సామూహిక లైంగిక దాడికి గురైన ఇద్దరు బాలికలు బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.