బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యంత కిరాతకంగా ఓ మహిళను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు, ఆమె మొహాన్ని సిగరెట్లత�
యూపీలో ఖైదీలను హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠించాలని జైలు అధికారులు కోరడాన్ని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తప్పుపట్టారు.
Train on Fire | న్యూఢిల్లీ నుంచి బీహర్లోని దర్భంగా వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. (Train on Fire) గమనించిన కొందరు ప్రయాణాకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు. ఉత్తరప్రదేశ్�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో చీలికలు తప్పేట్లు లేవు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీపార్టీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్�
Suhaildev Express train | దేశంలో రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్ధాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరడుగుల ఎత్తైన విగ్రహాన్ని అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు.
BJP MLA's Staff Dies By Suicide | ప్రియురాలితో గొడవ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నివాసంలోని సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. (BJP MLA's Staff Dies By Suicide). వీడియో కాల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
House Collapses | ఉత్తరప్రదేశ్లోని లక్నో (Lucknow)లో విషాదం చోటు చేసుకుంది. ఇల్లు కూలి ముగ్గురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
CBI Arrests Railway Official | ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. (CBI Arrests Railway Official) ఆయన నివాసాల్లో సోదాలు చేసింది. రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.