House Collapses | ఉత్తరప్రదేశ్లోని లక్నో (Lucknow)లో విషాదం చోటు చేసుకుంది. ఇల్లు కూలి ముగ్గురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అలంబాగ్లోని రైల్వే కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు శనివారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను సతీష్ చంద్ర (40), సరోజినీ దేవి (35), ముగ్గురు మైనర్లుగా గుర్తించారు.
Also Read..
Anand Mahindra | ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులపై ఎమోషనల్ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
Singer | సంగీత కచేరీలో ప్రముఖ గాయనిపై నోట్ల వర్షం.. వీడియో