Bhanu Pratap Singh : ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో కరుడుగట్టిన క్రిమినల్ హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయోధ్యలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భాను ప్రతాప్ సింగ్ అలియాస్ బబ్ల�
UP DGP : ఉత్తర ప్రదేశ్ నూతన డీజీపీగా రాజీవ్ కృష్ణ నియామకమయ్యారు. నాలుగేళ్ల తర్వాత యూపీకి పర్మినెంట్ డీజీపీ నియామకమవ్వడం విశేషం. 2022 వరకు యూపీలో పర్మినెంట్ డీజీపీనే ఉండేవారు.
UP Murder : ఉత్తర ప్రదేశ్లోని బులంద్షర్ ప్రాంతంలో దారుణం జరిగింది. తన భార్య మీద అనుమానంతో ఆమెను, కన్న తండ్రిని కాల్చి చంపాడో కిరాతకుడు. ఈ ఘటన బులంద్షర్ ప్రాంతం, కలాందర్గార్హి అనే గ్రామంలో ఆదివారం జరిగి
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్ హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. చంద్రనాథ్ను కాల్చి చంపిన షూటర్ రాజ్కుమార్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. మీటర్లు వద్దంటూ ఆగ్రా జిల్లాలోని మహిళలు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
PM Modi : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అధునాతనంగా నిర్మించిన ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని నూతన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.
Varanasi : ఉత్తర ప్రదేశ్లోని, వారణాసి పట్టణంలో దారుణం జరిగింది. కాలేజ్ క్యాంపస్లో ఒక విద్యార్థిని తోటి విద్యార్థి పిస్టల్తో కాల్చి చంపాడు. ఈ ఘటన వారణాసి పట్టణంలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీలో శుక్రవారం ఉదయం 11.00 గం�
Uttar Pradesh : పిప్రాయిచ్ రైల్వే స్టేషన్ పైభాగంలో మధ్యలో ఒక డెకొరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా.. అది గ్రీన్ కలర్లో ఉండటంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు.
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ లో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దారుణానికి పాల్పడ్డాడు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, మూత్రంపోసి, దుస్తులు ఊడదీసి, దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
UP : పాకిస్తాన్ జాతీయురాలైన ఒక మహిళ ఇండియాలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ఉత్తర ప్రదేశ్ లో 30 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, కొనసాగించిన మోసం ఎట్టకేలకు బయటపడింది.
UP Murder : భర్త మరణం తర్వాత రేష్మ, తన ఇంటి సమీపంలో ఉండే గోరెలాల్ అనే వ్యక్తికి దగ్గరైంది. నెమ్మదిగా అతడితోనే ఉంటూ పిల్లల్ని పట్టించుకోవడం మానేసింది. దీంతో పిల్లలు ఆమెను వదిలి, దూరంగా ఉండటం మొదలుపెట్టారు.
UP SIR Draft List: దీని ప్రకారం యూపీలో 2.89 కోట్ల ఓట్లను తొలగించారు. వీరిలో 46 లక్షల ఓట్లు మరణించినవారివి. మిగిలిన ఓట్లలో 2.17 కోట్ల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. అలాగే 25.47 లక్షల మంది డూప్లికేట్ ఓట్లు కలిగి ఉన్నార�
18 ఏండ్ల లోపు బాలబాలికలు బహిరంగ ప్రదేశాల్లో స్మార్ట్ ఫోన్లు వాడకూడదని, సగం ప్యాంట్లు ధరించకూడదని యూపీలోని బాగ్పట్ జిల్లాలోని ఓ ఖాప్ పంచాయతీ నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్ల్లో హాఫ్ ప్యాంట్లు ధర