ఉత్తరప్రదేశ్లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
UP Man: ఓ వ్యక్తి భార్య చనిపోయింది. దీంతో అతను ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్య రెండో చెల్లెల్ని కూడా చేసుకుంటానని పట్టుపట్టాడు. కోపంతో ఎలక్ట్రిక్ టవరెక్కి ఏడు గంటల పాటు హంగామ�
క్యూఆర్ కోడ్ చెల్లింపులను తనకు అనుకూలంగా మలచుకున్న యూపీకి చెందిన ఒక మోసగాడు ముంబైలోని వ్యాపారులను లక్షలాది రూపాయలకు టోకరా వేశాడు. చివరికి ఒక వ్యాపారి గమనికతో ఈ మోసం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం&ఖార
అదృశ్యమైన అక్కాచెలెళ్లు తమ కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. పెండ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చిన వారు తామిద్దరం పెండ్లి చేసుకున్నామని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన యూపీలోని ముజఫర్నగర్లో జరిగ�
Telangana | రాష్ట్రంలో ఇటీవల గన్కల్చర్ విపరీతంగా పెరిగిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్లో జరిగిన కా ల్పుల ఘటనల నేపథ్యంలో ఎప్పుడెటువైపు గన్ పేలుతుందో.. ఏ ప్రాం
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులు మృతిచెందారు. బులంద్షెహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుదౌన్లో జరిగిన పెళ్ల�
ఉత్తర్ప్రదేశ్లోని పూర్వాంచల్, దక్షిణాంచల్ విద్యుత్తు పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్తు కార్మికులు కన్నెర్రచేశారు.
Encounter: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన షార్ప్షూటర్ నవీన్ కుమార్ ఇవాళ ఎన్కౌంటర్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని హాపుర్ కొత్వాలి ఏరియాలో ఆ ఎన్కౌంటర్ జరిగింది. యూపీ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ �
Semiconductor Plant: ఉత్తరప్రదేశ్లోని జేవర్లో 3706 కోట్ల ఖర్చుతో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఆ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Murder: నేవీ ఆఫీసర్ను అతని భార్య చంపేసింది. దీని కోసం ఆమె తన లవర్ హెల్ప్ తీసుకున్నది. ఈ ఘటన యూపీలోని మీరట్లో జరిగింది. శరీరాన్ని ముక్కలుగా కోసి.. ఓ డ్రమ్ములో పెట్టి వాటిని సిమెంట్తో సీల్ చేసింద�
Uttar Pradesh: ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో.. వధువు బెస్ట్ ఫ్రెండ్ మెడలో పూలమాల వేశాడు. దీంతో వధువు సీరియస్ అయ్యింది. పెళ్లి కొడుకు చెంపచెల్లుమనిపించింది. అలిగి వెళ్లిపోయింది.
యూపీలోని ప్రయాగ్రాజ్లో గంగ, యమున, సరస్వతి(అంతర్వాహిని) నదుల సంగమ స్థలి వద్ద చక్కని స్నానం చేసినట్టు ఇటీవల వ్యాఖ్యానించిన మథురకు చెందిన బీజేపీ ఎంపీ హేమమాలిని తాజాగా మరో వివాదానికి తెరతీశారు.
Uttar Pradesh: తాగుబోతు భర్తలతో విసుగెత్తిన ఇద్దరు మహిళలు ఇంటిని వదిలి వెళ్లారు. ఓ శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన యూపీలోని గోరఖ్పూర్లో జరిగింది.