UP : పాకిస్తాన్ జాతీయురాలైన ఒక మహిళ ఇండియాలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ఉత్తర ప్రదేశ్ లో 30 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, కొనసాగించిన మోసం ఎట్టకేలకు బయటపడింది.
UP Murder : భర్త మరణం తర్వాత రేష్మ, తన ఇంటి సమీపంలో ఉండే గోరెలాల్ అనే వ్యక్తికి దగ్గరైంది. నెమ్మదిగా అతడితోనే ఉంటూ పిల్లల్ని పట్టించుకోవడం మానేసింది. దీంతో పిల్లలు ఆమెను వదిలి, దూరంగా ఉండటం మొదలుపెట్టారు.
UP SIR Draft List: దీని ప్రకారం యూపీలో 2.89 కోట్ల ఓట్లను తొలగించారు. వీరిలో 46 లక్షల ఓట్లు మరణించినవారివి. మిగిలిన ఓట్లలో 2.17 కోట్ల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. అలాగే 25.47 లక్షల మంది డూప్లికేట్ ఓట్లు కలిగి ఉన్నార�
18 ఏండ్ల లోపు బాలబాలికలు బహిరంగ ప్రదేశాల్లో స్మార్ట్ ఫోన్లు వాడకూడదని, సగం ప్యాంట్లు ధరించకూడదని యూపీలోని బాగ్పట్ జిల్లాలోని ఓ ఖాప్ పంచాయతీ నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్ల్లో హాఫ్ ప్యాంట్లు ధర
Road Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బారాబంకి (Barabanki)లోని దేవా-ఫతేపూర్ రహదారిపై ఓ కారును ట్రక్కు బలంగా ఢీ కొట్టింది (car and truck collide).
కట్నం కోసం అత్తింటి వారు కోడలిపై దారుణానికి పాల్పడ్డారు. ఆమెను గదిలో బంధించి అందులోకి పామును వదిలారు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రేష్మా వివాహం 2021లో షానవాజ్తో జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
UP Man: ఓ వ్యక్తి భార్య చనిపోయింది. దీంతో అతను ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్య రెండో చెల్లెల్ని కూడా చేసుకుంటానని పట్టుపట్టాడు. కోపంతో ఎలక్ట్రిక్ టవరెక్కి ఏడు గంటల పాటు హంగామ�
క్యూఆర్ కోడ్ చెల్లింపులను తనకు అనుకూలంగా మలచుకున్న యూపీకి చెందిన ఒక మోసగాడు ముంబైలోని వ్యాపారులను లక్షలాది రూపాయలకు టోకరా వేశాడు. చివరికి ఒక వ్యాపారి గమనికతో ఈ మోసం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం&ఖార
అదృశ్యమైన అక్కాచెలెళ్లు తమ కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. పెండ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చిన వారు తామిద్దరం పెండ్లి చేసుకున్నామని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన యూపీలోని ముజఫర్నగర్లో జరిగ�
Telangana | రాష్ట్రంలో ఇటీవల గన్కల్చర్ విపరీతంగా పెరిగిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్లో జరిగిన కా ల్పుల ఘటనల నేపథ్యంలో ఎప్పుడెటువైపు గన్ పేలుతుందో.. ఏ ప్రాం
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�